Breaking News

టీమిండియా అవకాశం లేకపోతే ఐస్‌లాండ్‌కు ఆహ్వానం

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: భారత క్రికెట్‌లో కొత్త సంచలనం గా ఎదుగుతున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ...

సీఎం వాహనంపై అకస్మాత్తు తనిఖీలు

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: ఎన్నికల వేళ తమిళనాడులో నిఘా చర్యలు మరింత కట్టుదిట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు.తంజావూరు...

సర్వే చేయించండి: సర్పంచ్

కోదాడ ,మార్చ్ 31(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,మునగాల మండల తహశీల్దార్ కార్యాలయంలో. తహశీల్దార్ సరిత కి. గ్రామంలో గతంలో. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కు. ఇచ్చిన. భూమిని సర్వే చేపించి. హద్దు...

సివిల్ రైట్స్ డే పై అవగాహన సదస్సు: ఎస్ ఐ

నడిగూడెం, మార్చ్ 31(నేటి తెలుగు పత్రిక): నడిగూడెం మండలం రాoపురం గ్రామంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల చివరి రోజు జరుపుకునే ఈ కార్యక్రమంలో ప్రజలకు పౌర హక్కులపై స్థానిక...

హైదరాబాద్‌లో ఆహార కల్తీ దందా భయంకరం

హైదరాబాద్, మార్చి 31, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ఆహార భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల వెలుగులోకి వస్తున్న గణాంకాలు చూస్తే, నగరంలో కల్తీ ఆహార దందా విస్తృతంగా జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది....

మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కుటుంబానికి సీఎం పరామర్శ

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల రంజిత్ రెడ్డి తల్లి...

హుజురాబాద్ ఎమ్మెల్యేకు సీఐడి నోటీసులు

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కు సీఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన ఘటనలపై ఈ నోటీసులు ఇవ్వబడినట్లు వెల్లడించారు.జాతర...

NH-65పై టోల్ ఛార్జీల తగ్గింపు

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: జాతీయ రహదారి 65పై ప్రయాణించే వారికి శుభవార్త అందింది. హైదరాబాద్–విజయవాడ మార్గంలో టోల్ ఫీజులను స్వల్పంగా తగ్గిస్తూ అధికారులు కొత్త రేట్లను ప్రకటించారు. ఈ సవరించిన ఛార్జీలు...

తెలుగుజాతి గౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ: నారా లోకేష్

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఘనంగా...

బిహార్‌లో విషాదం.. ఆలయ రద్దీ విషాదం.. 8 మంది మృతి

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: బిహార్‌లోని నలంద జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శీతలా మాత ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది...