ఏప్రిల్ నుంచి అధికారుల పనితీరుపై కఠిన పర్యవేక్షణ: సీఎం చంద్రబాబు
మార్చి 30, నేటి తెలుగు పత్రిక: అధికారుల పనితీరును ప్రజల ముందే ఫలితాలతో చూపిస్తూ, పనిచేయని వారిని గుర్తించబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రియల్ టైమ్ మానిటరింగ్తో పెన్షన్ల పంపిణీ ప్రజలకు వేగంగా...
