Breaking News

Live

హేట్ స్పీచ్ బిల్లు’పై కేటీఆర్ ఫైర్.. ప్రజాస్వామ్యానికి ముప్పు అని విమర్శ

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ప్రతిపాదిత ‘తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు’పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ బిల్లు ప్రజాస్వామ్య...

కేసీఆర్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. గృహనిర్బంధం అనుమానం!

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన చిట్‌చాట్‌లో మాజీ సీఎం కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తనకు గుర్తింపు రావడంలో కేసీఆర్ పాత్ర ఉందని పేర్కొన్నారు.“కేసీఆర్...

నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్న తెల్ల పలుగు రాయి క్వారీ దృశ్యం

రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో అక్రమ తవ్వకాలు జరుపుతున్న దృశ్యం రిజర్వ్ ఫారెస్ట్,రెవెన్యూ భూముల్లో ప్రకృతి ఖనిజ సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులు ముడుపుల మత్తులో మైనింగ్,నిద్రావస్థలో రెవిన్యూ శాఖ కబ్జాకు గురవుతున్న అటవీ, అసైన్డ్ భూములు,...

గుంటూరులో కలచివేసిన ఘటన: కుమార్తె అనారోగ్యంతో దంపతుల ఘోర నిర్ణయం

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: గుంటూరు జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నారి ఆరోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు కుటుంబంతో కలిసి ప్రాణాలు కోల్పోయిన సంఘటన స్థానికంగా కలకలం...

సిమ్ లేకపోయినా వాట్సప్, టెలిగ్రామ్ వాడొచ్చు: కేంద్రం సిమ్ బైండింగ్ అమలుకు గడువును పొడిగిస్తోంది

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: సోషల్ మీడియా యాప్స్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి మెసేజింగ్ యాప్స్‌కు సంబంధించిన...

ముఖ్యమంత్రి సహాయ నిధి 60 వేల రూపాయలు ఆర్థిక సాయం

యాదగిరిగుట్ట : మార్చి 30 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): సోమవారం రోజు బోల్లేపల్లి గ్రామానికి చెందిన,గడ్డం శ్రీకాంత్, గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి "60 వేల" రూపాయలు...

తెలంగాణలో రేషన్ కార్డుదారులకు షుభవార్త

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తోంది. వచ్చే నెలలో కొత్త రేషన్ షాపులు ప్రారంభించి, ఒకేసారి మూడు నెలల రేషన్‌ను పంపిణీ చేయనున్నట్లు మంత్రి...

ఏప్రిల్ నుంచి అధికారుల పనితీరుపై కఠిన పర్యవేక్షణ: సీఎం చంద్రబాబు

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: అధికారుల పనితీరును ప్రజల ముందే ఫలితాలతో చూపిస్తూ, పనిచేయని వారిని గుర్తించబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రియల్ టైమ్ మానిటరింగ్‌తో పెన్షన్ల పంపిణీ ప్రజలకు వేగంగా...

డీజిల్ ధరలు రైతులకి శాపం – బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆందోళన

హైదరాబాద్, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: వ్యవసాయం ప్రస్తుతంలో ఎద్దులు కాకుండా ట్రాక్టర్లపై ఆధారపడుతున్న నేపధ్యంలో, పెరుగుతున్న డీజిల్ ధరలు రైతులపై భారం అయ్యాయని తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు....

సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఇళ్ల పంపిణీ కార్యక్రమం

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: ఇల్లులేని వారికి సంతోష వార్త – ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో రెండో విడత ఇళ్ల పంపిణీకి సిద్ధమైనట్టు ప్రకటించింది. ఒకేసారి...

Breaking News