మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర రైతులకు ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద యాసంగి సీజన్ నిధులను రేపు (మార్చి 22) విడుదల...
మార్చి 21, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం కావడంతో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు...
విజయవాడ, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం లో వసంత నవరాత్రోత్సవాలు మరియు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించబడనున్నాయి. ముఖ్య కార్యక్రమాలు 26.03.2026 (గురువారం)ఉదయం 6:00 గంటలకు...
మార్చి 21, నేటి తెలుగు పత్రిక: విశాఖపట్నంలో నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వార్షిక సదస్సుకు కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ...
మార్చి 21, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా పాన్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి తీసుకురానుంది. ఈ మార్పులు కొత్తగా పాన్...
హైదరాబాద్, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లోని మియాపూర్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కక్షతో ఒక మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన...
తిరుమల, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: శ్రీవారి దర్శనం అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో భక్తులతో మమేకమయ్యారు. ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రినారా...
తిరుపతి, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తులతో మమేకమయ్యారు. కాన్వాయ్ను ఆపి దిగిన సీఎం, కొద్దిసేపు కాలినడకన తిరుమల వీధుల్లో నడుచుకుంటూ భక్తులతో...
రూ. 1.55 కోట్ల ఆర్థిక మద్దతుకు ఉత్తర్వులు మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు విలువైన చేయూత గౌరవ సీఎం నిత్యనూతనం-వినూత్నం నినాదానికి అనుగుణంగా అడుగులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఎన్టీఆర్ జిల్లా, మార్చి...
మార్చి 21, నేటి తెలుగు పత్రిక: పోలీసులు అధికారికంగా విడుదల చేసిన ఫేక్ లోన్ యాప్స్ లిస్టు ఇది. వీటి జోలికిపోతే చేజేతులా జీవితం నాశనం చేసుకున్నట్లే.. నకిలీ రుణ యాప్ల జాబితా UPA...