Breaking News

Live

ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు.

నేటి తెలుగు పత్రిక: ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్నఏఐ సహా ఇతర...

నైస్… గుడ్… గ్రేట్-రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై గేట్స్ ప్రశంసలు

బిల్ గేట్స్ అమరావతి పర్యటన హైలైట్స్. నేటి తెలుగు పత్రిక: గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటన ఆసక్తికరంగా సాగింది.• గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ… భవిష్యత్ ప్రణాళికలపై చర్చించకునేలా బిల్...

సామాన్య కార్యకర్తలను వరించిన మేయర్ పదవి.

కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ గా వై సునీల్ రావు కరీంనగర్, ఫిబ్రవరి 16,నేటి తెలుగు పత్రిక : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ "మేయర్" పదవి సామాన్యుడికే దక్కింది. భారతీయ...

గూడూరు టోల్ గేట్ నుండి యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 16 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): సోమవారం రోజు గూడూరు టోల్ గేట్ నుండి యాదగిరిగుట్ట పట్టణ మున్సిపల్ కార్యాలయం వరకు అక్కడ నుండి ఆలేరు...

ఉపాధి హామీ లబ్ధిదారులకు అలర్ట్.. 48 గంటల్లోనే జాబ్ కార్డు జారీ.

నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త జాబ్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తూ 48 గంటల్లోనే కార్డు అందించేలా...

కేరళ సీఎంగా మళ్లీ విజయనే: కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌

తిరువనంతపురం: ఫిబ్రవరి 16(నేటి తెలుగు పత్రిక బ్యూరో చీఫ్): కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌ కొనసాగుతారని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మణిశంకర్‌ అయ్యర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ”విజన్‌ 2031:...

ఏపీ ప్రభుత్వ పనితీరుపై బిల్ గేట్స్ ప్రశంసలు.. “గ్రేట్ వర్క్” అంటూ కితాబు

నేటి తెలుగు పత్రిక: Andhra Pradesh పర్యటనకు వచ్చిన Bill Gates రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ పాలనపై ప్రశంసలు కురిపించారు. సోమవారం ఉదయం ఏపీకి చేరుకున్న ఆయన, ముఖ్యమంత్రి N. Chandrababu Naiduతో భేటీ...

బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం అందజేత.

నేటి తెలుగు పత్రిక: ఆలేరు మండలం గొలనుకొండ గ్రామానికి చెందిన క్యాదరగల లక్ష్మీ నరసయ్య మరియు కట్కూరి నర్సమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెదడంతో వారి కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే...

కర్రే ప్రవీణ్ కు , బోడ సురేష్ కు శాలువాతో సన్మానం చేసిన బిజెపి మాజీ మండల అధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ గౌడ్.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 16 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపి బోడ రాధా సురేష్ ఒకటో వార్డు...

రాష్ట్ర ప్రగతి కి తొడ్పడే బడ్జెట్.

పులివెందుల ఫిబ్రవరి 16(నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): 2026-27 సంవత్సరానికి అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రగతి కి ఎంతో తొడ్పడు తుందని అన్ని వర్గాల ప్రజలు కు ఉపయోగ పడుతుందని బ్రాహ్మణ...

Breaking News