Breaking News

Live

ఏపీ రైతులకు కొత్త కండిషన్.. ఈకేవైసీకి నెలలో 9వ తేదీ వరకే గడువు.

నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో రైతులు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈకేవైసీ (eKYC) ప్రక్రియకు ప్రతి నెల 9వ తేదీ వరకు మాత్రమే అవకాశం కల్పించడం...

మదనపల్లిలో సంచలనం.. మైనర్ బాలిక హత్య కేసులో కొత్త మలుపులు.

నేటి తెలుగు పత్రిక: మదనపల్లి ప్రాంతంలో జరిగిన మైనర్ బాలిక అదృశ్యం, అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కేవలం 24 గంటల్లోనే కేసు విషాద మలుపులు తిరగడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త...

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే యూరియా బుకింగ్ రాష్ట్రవ్యాప్తంగా అమలు.

నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రైతులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న యూరియా బుకింగ్ యాప్‌ను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ప్రకటించింది. వచ్చే యాసంగి సీజన్...

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వ భారీ శుభవార్త.. ఉగాది రోజున డీఎస్సీ నోటిఫికేషన్?

నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. మరోసారి డీఎస్సీ నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఉగాది పండుగ సందర్భంగా నోటిఫికేషన్ విడుదల చేసేలా ఏర్పాట్లు...

మచిలీపట్నంలో శుభకర ఆయుర్వేద సేవలు 18 ఏళ్లుగా ప్రజలకు నిస్వార్థ వైద్యం: రంగనాధ్

మచిలీపట్నం. ఫిబ్రవరి 18 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మచిలీపట్నంలో ఆయుర్వే ద వైద్య సేవలకు విశేష స్పందన లభిస్తోందని శుభకర ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు రంగనాధ్ తెలిపారు.ఆయుర్వేద వైద్యశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో...

బస్సులపై విధిస్తున్న రోడ్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులను తగ్గించాలని మంత్రికి వినతి.

విజయవాడ. ఫిబ్రవరి 18 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కాంట్రాక్ట్ క్యారేజ్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియే షన్ (ఏపీ) ప్రతినిధులు మంత్రి మందేపల్లి రామ్ ప్రసాద్ రెడ్డినీ మర్యాదపూ ర్వకంగా కలిశారు.ఈసంద...

పశ్చిమ నియోజకవర్గానికి మహర్దశ ఆ ఎమ్మెల్యే..!

విజయవాడ. ఫిబ్రవరి 18 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని ఘనంగా సత్కరిం చారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాంకింగ్...

అప్పులు చేయడంలో వైకాపా, టీడీపీ కూటమి ప్రభుత్వాలు దొందూ దొందే.

రైతుల రుణభారంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం-డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి. పులివెందుల ఫిబ్రవరి 18 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): రాష్ట్రాన్ని అప్పుల కుప్పచేయడంలో, అప్పుల ఊబి లోకి దించడంలో అటు వైకాపా ప్రభుత్వం,ఇటు టిడిపి...

తవాస్మి ప్రయాణంలో మరో మైలురాయి, తవాస్మి హిందీ సంచికను ఆవిష్కరించిన టిజి గవర్నర్.

పులివెందుల ఫిబ్రవరి 18 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమాన్ జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ రాజ్ భవన్‌లో తవాస్మి హిందీ సంచికను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం...

ఐలాపురం భాస్కర శ్రీనివాస్ ని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్,ఆకుల తిరుమలరావు.

నేటి తెలుగు పత్రిక: ఐలాపురం వెంకయ్య గారికి నివాళి అర్పించి వారి కుమారులు ఐలాపురం రాజా గారి ని ఐలాపురం భాస్కర శ్రీనివాస్ ని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు...

Breaking News