Breaking News

Live

మంచు పర్వతంపై చిన్నారి సాహసం.. మైనస్ 15 డిగ్రీల్లో కూచిపూడి నృత్యం

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్ ప్రాంతంలో ఓ చిన్నారి చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మైనస్ 15 డిగ్రీల తీవ్ర చలిలో, ఆక్సిజన్ కూడా తక్కువగా ఉండే...

తమిళనాడులో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం వద్దు: రాహుల్ గాంధీ

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు రాజకీయాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. బీజేపీ రాష్ట్రంలో కీలుబొమ్మ ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసి, రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం నడపాలని చూస్తోందని ఆయన...

స్లీపర్ బస్సులపై నిషేధానికి సిఫార్సు.. ప్రభుత్వానికి కీలక నివేదిక

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న స్లీపర్ బస్సుల ప్రమాదాల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా స్లీపర్ బస్సులను దశలవారీగా నిషేధించాలని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్...

కోయంబత్తూరులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు పిలుపు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తమిళనాడులో ఎన్నికల ప్రచారం భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోయంబత్తూరులో పర్యటించారు. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యాపారవేత్తలు, నిపుణులతో...

సంస్కృతం దేశపు ఆత్మ అని మోహన్ భగవత్ వ్యాఖ్యలు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: భారత సాంస్కృతిక వారసత్వంలో సంస్కృత భాష ప్రాధాన్యాన్ని మరోసారి హైలైట్ చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్కృతం కేవలం ఒక భాష...

అమరావతిపై అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు..

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మరోసారి రాజకీయ చర్చలు ముదురుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్ర...

కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విమర్శలు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రజల మధ్య కాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని...

హరీశ్‌రావుపై మంత్రి తుమ్మల తీవ్ర విమర్శలు.. ‘అధికారంలోకి రారు’ వ్యాఖ్యలు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ మంత్రి హరీశ్‌రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హరీశ్‌రావు రాజకీయ భవిష్యత్తు అనిశ్చితిలో ఉందని...

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్‌పై ఘోర ప్రమాదం.. కారుతో ఢీకొని యువకుడు మృతి

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలో నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా మరో ప్రాణం బలైంది. మాదాపూర్ పరిధిలోని కేబుల్ బ్రిడ్జ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన...

ఎమ్మిగనూరులో ఐపీఎల్ బెట్టింగ్ గుట్టు రట్టు.. లక్షల్లో నగదు స్వాధీనం

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రహస్యంగా సాగుతున్న భారీ ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్‌ను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. స్పెషల్ బ్రాంచ్ నుంచి అందిన విశ్వసనీయ సమాచారంతో డీఎస్పీ భార్గవి...

Breaking News