కైవారం తాతయ్య జయంతి సందేశంనేడే మన కైవారం “తాతయ్య” జయంతి.శ్రీ యోగి నారాయణ యతీంద్ర గారి జయంతిని మార్చి 3వ తేదీన కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం మనందరికీ గర్వకారణం.ఈ జయంతి ఉత్సవాలకు కర్ణాటక...
కాకినాడ, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక ): కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్రంలోని ఘోర అగ్నిప్రమాదంలో 18 మంది కార్మికులు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి నారా...
విజయవాడ: ఫిబ్రవరి 27 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి రెండో విడత స్పోర్ట్స్ పోటీలు అత్యంత ఘనంగా, విజయవంతంగా ముగిశాయ ని శాప్ చైర్మన్ రవి నాయుడు...
విజయవాడ సెంట్రల్, ఫిబ్రవరి 28 నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ధరకే ఇంటర్నెట్, టెలివిజన్ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఏపీ ఫైబర్ (ఏపీఎస్ఎఫ్ఎల్) ప్రస్తుతం అనేక సమస్యలను...
సూర్యాపేట, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): ఐద్వా ఆల్ ఇండియా నాయకురాలు , సిపిఎంరాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మికి,రైతుసంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి కి కల్లుగీత కార్మిక సంఘం...
పామర్రు, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక ): ప్రజలు నుంచి పంచాయతీలకు రావాల్సిన పన్ను బాకీ లను మరేంత వేగవంతం చేయలాని ఉయ్యూరు డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పి రాజేష్ కార్యదర్శులను ఆదేశించారు. శని...
విజయవాడ. ఫిబ్రవరి 28 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: సమాజంలో పెరిగిపోతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు, వ్యసనాలకు బానిసలైన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకువ చ్చేందుకు ఆకర్ష ఫౌండేషన్ చేస్తున్న...
కరీంనగర్, ఫిబ్రవరి 28, నేటి తెలుగు పత్రిక: శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పుష్యమి నక్షత్రం సందర్బంగా సరస్వతీ యజ్ఞం ఘనంగా నిర్వహించారు.గీకురు శ్రీనివాస్ - కృష్ణవేణి యజ్ఞం...
ఫిబ్రవరి 28,నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన జి వి సాయి ప్రసాద్ గారికి గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.గ్రామీణ...