Breaking News

Live

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉచిత ప్రయాణంపై కీలక అప్డేట్.. మహిళలకు మరిన్ని బస్సులు!

నేటి తెలుగు పత్రిక: ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్త్రీశక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మరో కీలక అప్డేట్ వెలువడింది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం...

పైకి బ్రాండెడ్.. లోపల చీప్ మెటీరియల్.. బేగంబజార్‌లో నకిలీ దందా బట్టబయలు

నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో నకిలీ సరుకుల దందా మళ్లీ బహిర్గతమైంది. బ్రాండెడ్ పేర్లతో చీప్ మెటీరియల్‌ను ప్యాక్ చేసి మార్కెట్‌లోకి వదులుతున్న గ్యాంగ్‌ను సీసీఎస్ స్పెషల్ టీం బయటపెట్టింది. బేగంబజార్‌లోని పలు గోదాములు,...

EPFO నిర్ణయం.. 8.25% వడ్డీ యథాతథం

నేటి తెలుగు పత్రిక: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2025–26 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ చందాదారులకు 8.25% వడ్డీ రేటునే కొనసాగించాలని నిర్ణయించింది. మార్చి 2న జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు...

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక కార్యక్రమం.. మార్చి 6 నుంచి ‘ప్రగతి ప్రణాళిక’ ప్రారంభం

నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ విధానాలు, ఆలోచనలను...

ఉపాధి కూలీలకు ప్రత్యేక ఐడీ.. డూప్లికేట్ హాజరుకు చెక్

నేటి తెలుగు పత్రిక: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ఆదేశాల మేరకు మార్చి 2 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని...

మహిళలకు అదిరిపోయే వరాలు.. ఏపీ సర్కార్ నుంచి రెండు కొత్త పథకాలు

నేటి తెలుగు పత్రిక,Mar 04, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం రెండు కీలక పథకాలను ప్రకటించనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 8న బహిరంగ సభ...

కైవారం తాతయ్య సందేశం

కైవారం తాతయ్య జయంతి సందేశంనేడే మన కైవారం “తాతయ్య” జయంతి.శ్రీ యోగి నారాయణ యతీంద్ర గారి జయంతిని మార్చి 3వ తేదీన కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం మనందరికీ గర్వకారణం.ఈ జయంతి ఉత్సవాలకు కర్ణాటక...

కాకినాడ అగ్నిప్రమాదం: 18 మంది మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడ, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక ): కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్రంలోని ఘోర అగ్నిప్రమాదంలో 18 మంది కార్మికులు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి నారా...

ఘనంగా ముగిసిన శాసనసభ క్రీడలు: ఏపీని క్రీడా హబ్‌గా మారుస్తాం: శాప్ చైర్మన్ రవి నాయుడు

విజయవాడ: ఫిబ్రవరి 27 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి రెండో విడత స్పోర్ట్స్ పోటీలు అత్యంత ఘనంగా, విజయవంతంగా ముగిశాయ ని శాప్ చైర్మన్ రవి నాయుడు...

ఏ పి కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించండి: ఏపీ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ విజ్ఞప్తి

విజయవాడ సెంట్రల్, ఫిబ్రవరి 28 నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ధరకే ఇంటర్నెట్, టెలివిజన్ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఏపీ ఫైబర్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) ప్రస్తుతం అనేక సమస్యలను...

Breaking News