Breaking News

Live

రామ మందిరంతో అయోధ్య ఆర్థికంగా దూసుకుపోతోంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

నేటి తెలుగు పత్రిక: జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ రామమందిరం అయోధ్య నిర్మాణంతో అయోధ్య ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిందని పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో రూపొందించిన నివేదిక ప్రకారం రామ...

సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహానికి హాజరైన లోకేష్ దంపతులు

ముంబయి,నేటి తెలుగు పత్రిక: ముంబయిలో జరిగిన సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుకకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా టెండూల్కర్...

రహదారి ప్రమాదాల నివారణకు కీలక నిర్ణయం

విజయవాడ. మార్చి 5 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను తగ్గించి భద్రతను పెంపొందించేం దుకు ఆంధ్రప్రదేశ్ మోటా రు వాహనముల పన్ను విధింపు (సవరణ) బిల్లు, 2026ను రవాణా,...

ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలను నూరు శాతం అధికమించాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులదే : జి ఎస్ డబ్ల్యూ ఎస్ డిప్యూటీ ఎంపీడీవో సుబ్బారావు

పామర్రు, మార్చి05( నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే, ఇతర క్షేత్రస్థాయి సర్వేలను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు త్వరితగతిన, పారదర్శకంగా పూర్తి చేయాలని పామర్రు జి ఎస్...

నాగోల్ సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించిన కేటీఆర్.. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణంపై సమీక్ష

మార్చి 05,( నేటి తెలుగు పత్రిక): కె. టి. రామారావు నాగోల్‌లో నిర్మించిన సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఈ ప్లాంట్ పనితీరు, నిర్వహణపై ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో...

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3,371 యూనివర్సిటీ అధ్యాపక పోస్టులకు త్వరలో నోటిఫికేషన్

అమరావతి, నేటి తెలుగు పత్రిక: నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,371 అధ్యాపక పోస్టులను రాబోయే మూడు నెలల్లో భర్తీ చేస్తామని తెలిపారు. ఈ పోస్టుల భర్తీ...

నేడు కడపకు వైఎస్ జగన్.. మాజీ ఎమ్మెల్యే కుమార్తె రిసెప్షన్‌కు హాజరు

నేటి తెలుగు పత్రిక: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో...

అమిత్ షాతో సీఎం రేవంత్, పోలీస్ ఉన్నతాధికారుల సమావేశం

నేటి తెలుగు పత్రిక: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ విజయ్, SIB...

రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై పెట్టుబడులు: మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

అమరావతి,05.03.26,నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. మండలిలో ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, బీటీ నాయుడు, బీద...

ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు” అనే సామెతతో విమర్శలు చేసిన మదిగాని…!

విజయవాడ. మార్చి 4 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తిరువూరు నియోజకవర్గంలోని నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో జరిగిన సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైసిపి నాయకులు ఉద్దేశపూర్వకంగా చేసిన...

Breaking News