మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ముస్లిం మైనారిటీల పట్ల ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇమామ్లు, మౌజన్ల గౌరవ వేతనాల కోసం రూ.45...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కె. టి. రామారావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రెండున్నరేళ్ల పాలన పూర్తిగా వైఫల్యంగా మారిందని ఆరోపించారు.“ఎగ్గొట్టు.. చెడగొట్టు.. కూలగొట్టు”...
యాదగిరిగుట్ట : మార్చి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆత్మకూర్ (ఏం). "ఖప్రాయ పల్లి" గ్రామంలో రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): మొయినాబాద్ డ్రగ్స్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసుపై దర్యాప్తు వేగవంతం చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేశారు. ఈ సిట్కు యోగేష్...
గ్రామస్తులపై విచక్షణారహితంగా దాడి, బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు బెల్లంపల్లి, మార్చి 17 (నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో కొంతకాలంగా పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామంలో ఇప్పటికే...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో భారీ కుంభకోణం జరుగుతోందని మాజీ మంత్రి టి. హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. హ్యామ్ (HAM) రోడ్ల పేరుతో సుమారు రూ.18 వేల కోట్ల...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు మైనారిటీల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని...
బెల్లంపల్లి, మార్చి 17 : (నేటి తెలుగు పత్రిక): రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అఫ్జల్ పలువురికి దుస్తులను పంపిణీ...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఆయన చిన్నాన్న, నిర్మాత ఆదిశేషగిరి రావు తనయుడు బాబీ ఘట్టమనేని కవల పిల్లల మొదటి పుట్టిన...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): న్యూఢిల్లీలోని ఆర్. కె. పురం లో కోబ్రా బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ అజయ్ మాలిక్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జార్ఖండ్లో జరిగిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో ఐఈడీ...