Breaking News

Live

పెరంబూరులో విజయ్ ఘన విజయం

మే 04, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో సంచలనం కొనసాగుతోంది. టీవీకే చీఫ్ విజయ్ పెరంబూర్ నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్‌పై సుమారు 40 వేల ఓట్ల...

కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. రేవంత్ హర్షం

మే 04, (నేటి తెలుగు పత్రిక): కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి సాధించిన ఘన విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలను చారిత్రాత్మక విజయంగా...

కరీంనగర్ ఆకాశవాణి కేంద్రం అభివృద్ధికి వినతి

కరీంనగర్, మే 04, (నేటి తెలుగు పత్రిక): : కరీంనగర్ ఆకాశవాణి (AIR) కేంద్రాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని స్థానిక నివాసులు, కళాకారులు, రచయితలు అయిన శరత్ సాహితీ కళా స్రవంతి కరీంనగర్...

బెంగాల్‌లో బీజేపీ విజయం చారిత్రాత్మకం: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

మే 04, (నేటి తెలుగు పత్రిక): వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ సాధించిన విజయాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణించారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడం, బెంగాల్‌లో భారీ...

స్టాలిన్‌కు కొళత్తూరులో షాక్

మే 04, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్కు ఎన్నికల్లో అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన, టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో ఓటమి...

మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం: పీవీఎన్ మాధవ్

మే 04, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసాన్ని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ‘వికసిత...

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తరలించాలి: సీఎం రేవంత్ రెడ్డికి జేఏసీ వినతి

మే 04, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ జవహర్‌నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిను కలిసి వినతిపత్రం సమర్పించారు. జవహర్‌నగర్ ప్రాంతంలో ఉన్న డంపింగ్...

ఎన్డీయే హవా.. ఏపీలో బీజేపీ సంబరాలు: మంత్రి సత్యకుమార్

మే 04, (నేటి తెలుగు పత్రిక): వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్డీయే ఆధిక్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నేతలు స్వీట్లు పంచుతూ ఆనందం...

రైతుల కోసం పోరాటం తీవ్రం… రేవంత్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాం: కేటీఆర్

మే 04, (నేటి తెలుగు పత్రిక): సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను తీవ్రంగా వేధిస్తోందని...

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

మే 04, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు సమీపంలోని పుత్తలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది....

Breaking News