Breaking News

Live

విజయవాడ లో సింహ గర్జన సెగ – కలెక్టరేట్‌కు కదిలిన బీసీవై పార్టీ శ్రేణులు

ఎన్టీఆర్ జిల్లా, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: భారత చైతన్య యువజన పార్టీ (BCY) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి పిలుపు మేరకు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు...

గుడ్ న్యూస్.. ఏపీలో చేనేతలకు ఉచిత విద్యుత్

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేనేత, మరమగ్గ కార్మికులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. మంత్రి సావిత్రి వివరాల ప్రకారం,...

సంచలన నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించనున్నట్లు ప్రకటించింది.ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం, ఆర్థిక...

విశాఖలో లోకేష్ ప్రజాదర్బార్.. 83వ రోజుకు చేరిన కార్యక్రమం

విశాఖపట్నం, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: నారా లోకేష్ విశాఖపట్నంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం 83వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా మంత్రి లోకేష్...

రేవంత్‌ను సీఎం చేసింది నేనే.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఎ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవ్వడంలో తన పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు.రెడ్డి సామాజికవర్గంలో శక్తివంతమైన...

ప్రపంచానికి భారీ ఇంధన సంక్షోభం ముప్పు.. IEA హెచ్చరిక

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ప్రపంచం తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) హెచ్చరించింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ చమురు సరఫరాలపై...

దత్తాయపల్లిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయ పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీన ఉపాధి హామీ...

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలపై నేడు మోదీ కీలక ప్రసంగం

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నరేంద్ర మోదీ నేడు లోక్‌సభలో కీలక ప్రసంగం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ ప్రసంగంలో ప్రస్తుత పరిస్థితులు,...

దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు.. పార్టీ మార్పు వివాదం మళ్లీ హాట్

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ హైకోర్టులో దానం నాగేందర్‌కు సంబంధించిన పార్టీ మార్పు వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అలేటి మహేశ్వర్...

తెలంగాణ ఎకనామిక్ రిపోర్ట్ 2026.. కీలక వివరాలు వెల్లడి

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ధనిక జిల్లాల జాబితా తాజాగా వెలువడగా, రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2026...

Breaking News