Breaking News

Live

మార్కాపురం ప్రమాదంపై లోకేష్ ఆవేదన.. బాధితులకు అండగా ఉంటామని హామీ

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: నారా లోకేష్ మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టిప్పర్ మరియు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న...

ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ క్లారిటీ.. నెలకు రూ.89 కోట్లు ఖర్చు

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: అసెంబ్లీలో ఎ. రేవంత్ రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలుపై కీలక వివరాలు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కింద ప్రతి నెలా సుమారు రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నామని...

ఇంధన కొరత పుకార్లపై కేంద్రం కఠిన చర్యలు

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి సరఫరాపై వస్తున్న పుకార్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంధన కొరతపై సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు...

మార్కాపురం ప్రమాదం.. ఘటనాస్థలానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: కందుల నారాయణరెడ్డి మార్కాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అనంతరం మార్కాపురం...

మార్కాపురం విషాదం.. అధికారులతో సీఎం సమీక్ష సమావేశం

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై అత్యవసర సమీక్ష నిర్వహించారు.ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్రంగా...

మార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఘటనపై ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం...

మార్కాపురం ఘోరం.. బస్సు అగ్నిప్రమాదంలో 13 మంది సజీవదహనం

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: తెల్లవారుతున్న వేళ... ఇంకా గమ్యం చేరకముందే ప్రాణాలు అగ్నికీలల్లో కలిసిపోయాయి. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం హృదయ విదారక దృశ్యాలను మిగిల్చింది.జగిత్యాల...

పాషా బాయ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి, మార్చి 26 (నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి పట్టణంలోని 26వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాషా బాయ్ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్...

నేత్ర, శరీర, అవయవ దానంపై అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే వినోద్

బెల్లంపల్లి, మార్చి 26 (నేటి తెలుగు పత్రిక): నేత్ర, శరీర, అవయవ దానంపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. గురువారం బెల్లంపల్లిలో ప్రభుత్వ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల...

హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. శాటిలైట్ బస్టాండ్లతో భారీ మార్పు!

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కీలక ప్రణాళికను సిద్ధం చేసింది.ప్రస్తుతం నగర నడిబొడ్డున ఉన్న ఎంజీబీఎస్, జేబీఎస్...

Breaking News