Breaking News

Live

ఎన్టీఆర్‌కు సీఎం నినాదాలు.. ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్ హంగామా

మే 20, (నేటి తెలుగు పత్రిక): యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ గ్లింప్స్ విడుదల కావడంతో అభిమానుల సందడి థియేటర్ల వద్ద...

డ్రైవింగ్ సీట్లో సీఎం విజయ్.. మరోసారి సింప్లిసిటీతో ఆకట్టుకున్న దళపతి

మే 20, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ మరోసారి తన ప్రత్యేక శైలితో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మొబైల్ మెడికల్ సర్వీస్ జీప్‌ను స్వయంగా...

నడిరోడ్డుపై మహిళతో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో కలకలం

మే 20, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. మణికొండ-నెక్నాంపూర్ ప్రాంతంలో ఓ మహిళ పట్ల యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా...

హైదరాబాద్‌లో కిడ్నాప్ గ్యాంగ్‌ల హల్‌చల్..

మే 20, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో కిడ్నాప్ గ్యాంగ్‌ల ఆగడాలు కలకలం రేపుతున్నాయి. పంజాగుట్ట ప్రాంతానికి చెందిన ఓ బంగారు వ్యాపారిని వికాస్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి...

టంగుటూరి ప్రకాశం పంతులకు సీఎం చంద్రబాబు, లోకేశ్ నివాళులు

మే 20, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఘన...

మంత్రి ఫిర్యాదుతో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కేసు

మే 20, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుైంది. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ...

విదేశీ పర్యటనలు వద్దంటూ.. మీరు ప్రపంచం చుట్టేస్తారా?: రాహుల్ గాంధీ

మే 20, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబానీ, అదానీలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం...

హైదరాబాద్‌లో 16 వేల మెడికల్ షాపులు బంద్

మే 20, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని సుమారు 16 వేల మెడికల్ షాపులు ఇవాళ బంద్ పాటించనున్నాయి. ఆన్‌లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లతో మందులు విక్రయించడాన్ని నిరసిస్తూ తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్...

ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది.. రేపు 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు

మే 20, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత మరింత పెరుగనున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని...

అదానీ కోసం ట్రంప్‌కు మోదీ బానిస: షర్మిల విమర్శలు

మే 20, (నేటి తెలుగు పత్రిక): ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ గౌరవాన్ని మోదీ ప్రభుత్వం దిగజార్చిందని ఆరోపించారు. మాజీ ప్రధాని ఇందిరా...

Breaking News