మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల రంజిత్ రెడ్డి తల్లి...
మార్చి 31, నేటి తెలుగు పత్రిక: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కు సీఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన ఘటనలపై ఈ నోటీసులు ఇవ్వబడినట్లు వెల్లడించారు.జాతర...
మార్చి 31, నేటి తెలుగు పత్రిక: జాతీయ రహదారి 65పై ప్రయాణించే వారికి శుభవార్త అందింది. హైదరాబాద్–విజయవాడ మార్గంలో టోల్ ఫీజులను స్వల్పంగా తగ్గిస్తూ అధికారులు కొత్త రేట్లను ప్రకటించారు. ఈ సవరించిన ఛార్జీలు...
మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఘనంగా...
మార్చి 31, నేటి తెలుగు పత్రిక: బిహార్లోని నలంద జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శీతలా మాత ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది...
మార్చి 31, నేటి తెలుగు పత్రిక: గ్యాస్ వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 5 కేజీల చిన్న ఎల్పీజీ సిలిండర్ను అందుబాటులోకి తీసుకొచ్చి, గ్యాస్ పొందడాన్ని...
మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తిరుపతి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా రీల్స్ తీసే క్రమంలో ఓ 13 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన...
మార్చి 31, నేటి తెలుగు పత్రిక: చల్లపల్లి పోలీస్స్టేషన్లో పేలుడు ఘటన కలకలం రేపింది. సీజ్ చేసిన టపాసులను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక ఎస్ఐతో పాటు...
మార్చి 31, నేటి తెలుగు పత్రిక: దేశంలో నక్సలిజం నిర్మూలనపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్సభలో మాట్లాడుతూ మావోయిస్టులకు తుదిచెతవని హెచ్చరిక...
మార్చి 31, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై తెలంగాణ అసెంబ్లీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా...