Breaking News

Live

జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు.. 2 లక్షల మందికి చేయూత – రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల చేయూత...

“మా పనితీరు తెలుసుకోవాలంటే తెలంగాణకు రండి”.. రేవంత్ రెడ్డి సవాల్

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, యూడీఎఫ్ మేనిఫెస్టోపై వచ్చిన విమర్శలకు ఘాటుగా స్పందించారు.కాంగ్రెస్ హామీలు అమలు సాధ్యం కాదని...

ట్రంప్ కొత్త టారిఫ్‌లు.. లోహాలపై కఠిన నిబంధనలు – భారత్‌పై ప్రభావం ఎలా?

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కు, అల్యూమినియం, రాగి దిగుమతులపై కొత్త టారిఫ్ విధానాన్ని అమలు చేశారు. దేశీయ పరిశ్రమను బలోపేతం చేయడం, పన్నుల వ్యవస్థను సులభతరం...

మాల్దా ఘటనపై రాజకీయ దుమారం.. “న్యాయవ్యవస్థకే భద్రత లేదు” – ధర్మేంద్ర ప్రధాన్

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ...

గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పు.. “ప్రభుత్వానికి న్యాయం” – రేవంత్

హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వాగతించారు.ఈ తీర్పు ప్రభుత్వ పారదర్శకత, నిజాయితీకి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర...

పబ్ రైడ్‌లో నటి హేమ.. డ్రగ్స్ టెస్ట్‌పై స్పందన

హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: కొండాపూర్‌లోని పబ్‌పై పోలీసులు నిర్వహించిన రైడ్‌లో నటి హేమ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.ఈ సందర్భంగా అక్కడున్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, కొంతమందికి పాజిటివ్ వచ్చినట్లు...

అమరావతి గౌరవం గెలిచింది.. రైతుల త్యాగం మరువలేం – చంద్రబాబు భావోద్వేగం

అమరావతి, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత లభించడం రాష్ట్ర ఆత్మగౌరవానికి నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.ఈ చారిత్రక సందర్భంగా ఉద్దండరాయునిపాలెం గ్రామాన్ని సతీసమేతంగా సందర్శించిన ఆయన,...

ఆవిర్భావ సభపై కవిత ఫోకస్.. ఏర్పాట్లు వేగవంతం చేయాలని సూచన

హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: ఈనెల 25న మునీరాబాద్‌లో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక సమీక్ష నిర్వహించారు.బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన...

పేర్ని నానిపై కేసు నమోదు.. అధికారుల బెదిరింపుల ఆరోపణలు

మచిలీపట్నం, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఇంటిని...

ఫ్యూచర్ సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఫీల్డ్ విజిట్

హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు.ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్...

Breaking News