Breaking News

Live

జ్యోతిరావు పూలేకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా...

అమీన్‌పూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కఠిన చర్యలు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన అనధికార భవనాలను లక్ష్యంగా చేసుకుని ఈ...

మజ్జిగ వితరణ

కరీంనగర్, ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: స్థానిక వీక్లీ మార్కెట్ ప్రాంతం లో అన్న పూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ప్రముఖ పిజీషియన్ డాక్టర్ రఘురామన్...

శాంతి చర్చల దృష్ట్యా ఇస్లామాబాద్‌లో భద్రత కట్టుదిట్టం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: అమెరికా–ఇరాన్ మధ్య కీలక చర్చలు జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. విదేశీ ప్రతినిధుల రాకతో నగరంలో లాక్‌డౌన్ తరహా పరిస్థితులు...

గట్టమ్మ ఆలయంలో మహేష్ గౌడ్, సీతక్క ప్రత్యేక పూజలు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ములుగు జిల్లాలోని ప్రసిద్ధ గట్టమ్మ అమ్మవారి ఆలయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు,...

మీ సేవ వాట్సప్‌లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం.. ఇంటి నుంచే సర్టిఫికేట్లు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సేవలను మరింత విస్తరించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మీ సేవ వాట్సప్ సేవల్లోకి రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ సేవలను కూడా చేర్చింది. దీంతో...

రైతులకు గుడ్‌న్యూస్.. వారం రోజుల్లోనే ధాన్యం డబ్బులు ఖాతాల్లో జమ

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులను వారం రోజుల్లోనే వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొంగులేటి...

ఐటీ ఉద్యోగులకు శుభవార్త

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వార్షిక వేతనాల పెంపును ప్రకటించింది. ఈ...

విజయసాయిరెడ్డి నుంచి కొత్త డిజిటల్ మీడియా వేదిక ప్రకటన

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: త్వరలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో వార్తలను అందించే కొత్త డిజిటల్ మీడియా వేదికను ప్రారంభించనున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ వేదిక నిష్పక్షపాతంగా, సమతుల్యంగా వార్తలను అందిస్తూ...

కోదాడ బైపాస్ వద్ద ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు, పలువురికి గాయాలు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ బైపాస్ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఇంటర్ సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందుగా వెళ్తున్న లారీని...

Breaking News