జ్యోతిరావు పూలేకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా...
