Breaking News

Live

నారీ శక్తి వందన్ చట్టం.. మహిళలలో ఉత్సాహం, చందానగర్‌లో భారీ బైక్ ర్యాలీ

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో మహిళా శక్తిని ప్రతిబింబించేలా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నారీ శక్తి వందన్ చట్టం’కు మద్దతుగా ఈ...

జ్యూస్ ముసుగులో విషప్రయోగం.. చిన్నారిపై చిన్నమ్మ దారుణం

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన బయటపడింది. కుటుంబ కలహాలు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తాయో చూపించేలా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారిపై అమానుష ఘటన చోటుచేసుకుంది....

అమరావతి ఓఆర్‌ఆర్‌కు గ్రీన్ సిగ్నల్.. స్టే పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రాజెక్టును నిలిపివేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరిస్తూ,...

డీలిమిటేషన్‌పై కవిత హెచ్చరిక.. తెలంగాణకు అన్యాయం జరిగితే ఉద్యమం తప్పదు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తెలంగాణ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలని ఆమె...

పిఠాపురానికి ‘సెలక్షన్ గ్రేడ్’ హోదా

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం పట్టణ అభివృద్ధికి కీలక మైలురాయి చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త...

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ ట్వీట్

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: మహిళా సాధికారత దిశగా దేశం ముందడుగు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందిస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు....

కర్నూలు రోడ్డు ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ స్పందన.. బాధితులకు అండగా ప్రభుత్వం

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా ఆవేదన కలిగించింది. ఈ దుర్ఘటనపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తీవ్ర...

అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం మౌనం.. లోక్‌సభ విస్తరణపై మాత్రం ముందడుగు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: దేశ రాజకీయాల్లో కీలక చర్చలకు దారితీస్తున్న నియోజకవర్గాల పునర్విభజన అంశంలో కేంద్ర ప్రభుత్వం కొంత మేర స్పష్టత ఇవ్వగా, మరికొన్ని విషయాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ముఖ్యంగా రాష్ట్రాల...

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో అవనిగడ్డ బీసీ కళాశాల వసతి గృహ విద్యార్థుల విజయకేతనఓ

విద్యార్థులను అభినందించిన సంక్షేమ శాఖ అధికారిని తోట నాగమణి అవనిగడ్డ, ఏప్రిల్ 15(నేటి తెలుగు పత్రిక ): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాల్లో అవనిగడ్డ బిసి బాలికల కళాశాల సంక్షేమవసతి గృహ విద్యార్థి నులు...

ఏపీలో ఉన్నతాధికారుల బదిలీలు.. ఎస్‌ఈసీగా అనిల్ చంద్ర పునేఠా? విజిలెన్స్ కమిషనర్‌గా నీరభ్ కుమార్?

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) పదవికి సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియామకం...

Breaking News