Breaking News

Live

మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన

బెల్లంపల్లి (మంచిర్యాల), ఏప్రిల్ 22 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ప్రైవేట్ అద్దె బస్ డ్రైవర్ ను పోలీసులు...

అమరావతి పనులకు వేగంగా ఇసుక, కంకర సరఫరా వేగవంతం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణాలకు అవసరమైన ఇసుక, కంకర, ఎర్రమట్టి వంటి ఖనిజాల సరఫరాలో...

పెన్షన్ చెల్లింపుల జాప్యంపై హైకోర్టు ఆగ్రహం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): రిటైర్డ్ ఉద్యోగులకు అందవలసిన పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగులు తమ...

అడవి బిడ్డల హైదరాబాద్ పర్యటన.. రేవంత్ సర్కార్ స్పెషల్ ప్రోగ్రామ్

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, అవగాహన కోసం ప్రత్యేకంగా “ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్”ను ప్రారంభించింది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్...

ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వం అప్రమత్తం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. సమ్మె ప్రభావంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో...

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన ఎం సి పి ఐ యూ నాయకులు

బెల్లంపల్లి, ఏప్రిల్ 22 (నేటి తెలుగు పత్రిక): టీజీఎస్ఆర్టిసి కార్మికులు తలపెట్టిన న్యాయమైన సమ్మెకు మద్దతుగా బెల్లంపల్లిలో బుధవారం ఎం సి పి ఐ యూ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా...

సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల కీలక భేటీ

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి హోం మంత్రి కె. షణ్ముగంతో సమావేశమైంది. రాష్ట్ర అభివృద్ధి, భద్రతా వ్యవస్థల ఆధునికీకరణ లక్ష్యంగా ఈ భేటీ...

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభించింది.దిల్‌సుఖ్‌నగర్ డిపోలో...

కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్‌రావుకు హైకోర్టు ఊరట

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి...

సింగపూర్‌లో ‘మీట్ ది పీపుల్’ విధానాన్ని అధ్యయనం చేసిన ఏపీ మంత్రులు

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): అత్యాధునిక పరిపాలనా విధానాల అధ్యయనం కోసం సింగపూర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ అమలవుతున్న ‘మీట్ ది పీపుల్’ విధానాన్ని...

Breaking News