భారత పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నమోదు
ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో కీలక గుర్తింపు లభించింది. తాజాగా విడుదలైన భారతదేశ అధికారిక పటంలో అమరావతి నగరాన్ని రాష్ట్ర రాజధానిగా నమోదు చేశారు. దీంతో అమరావతి...
