Breaking News

Live

ట్రాన్స్‌జెండర్‌కు పీఏగా అవకాశం.. ఎమ్మెల్యే గళ్లా మాధవి నిర్ణయం ప్రశంసలు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. ట్రాన్స్‌జెండర్‌కు తన వ్యక్తిగత సహాయకురాలిగా (పీఏ) ఉద్యోగం కల్పించడం ద్వారా...

పామాయిల్ సాగుతో రైతులకు లాభాలు – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు కీలక సూచనలు చేశారు. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా పామాయిల్ సాగుపై...

శేషాచలం అడవుల్లో అగ్నికీలలు.. అప్రమత్తమైన అటవీ సిబ్బంది

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని కలకలం రేపింది. జీవకోన రేంజ్ పరిధిలోని మొండోడికోన ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి....

తాడిపత్రిలో హిజ్రా మల్లిక హత్య కలకలం.. ముగ్గురు అరెస్ట్

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తాడిపత్రి పట్టణంలో హిజ్రా మల్లిక హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. రైలు పట్టాలపై ఆమె మృతదేహం కనిపించడంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట అనుమానాస్పద...

హైదరాబాద్ రూపురేఖలు మార్చే ‘హెచ్-సిటీ’ ప్రాజెక్ట్ ప్రారంభం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘హెచ్-సిటీ’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. వేగంగా విస్తరిస్తున్న మహానగరానికి ఆధునిక మౌలిక వసతులు కల్పిస్తూ ట్రాఫిక్...

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ దరఖాస్తులు ప్రారంభం.. ఖాతాల్లో రూ.6,000 జమ

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సాయం అందించే కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకం కింద కొత్త దరఖాస్తుల ప్రక్రియ వేగవంతమైంది. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని...

ఏపీలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఆయిల్ కంపెనీలకు కఠిన ఆదేశాలు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయిల్ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంక్ డీలర్లకు క్రెడిట్ ఎందుకు...

పెట్రోల్ కొరతపై ఆందోళన.. ప్యానిక్ బాయింగ్‌తో బంకుల వద్ద రద్దీ

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై ఆందోళన నెలకొంది. యుద్ధ భయాల నేపథ్యంలో ఇంధన సరఫరా నిలిచిపోతుందనే అనుమానంతో ప్రజలు భారీగా బంకుల వద్దకు...

ఎన్టీఆర్ పర్సనాలిటీ రైట్స్ కేసు.. నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన పర్సనాలిటీ రైట్స్ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. తన పేరు, ఫోటోలు, ఇమేజ్‌ను అనుమతి లేకుండా వినియోగించడాన్ని అడ్డుకోవాలని...

శంకర్ గౌడ్ త్యాగం ఫలించింది.. ఆర్టీసీ డిమాండ్లకు మార్గం: జాజుల శ్రీనివాస్ గౌడ్

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రాణత్యాగం చేసిన కోలా శంకర్ గౌడ్ బలిదానం వృథా కాలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు....

Breaking News