Breaking News

Live

పహల్గామ్ తరహా సంఘటన.. మతం అడిగి మరీ కత్తిపోట్లు!

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ముంబై శివార్లలో జరిగిన కత్తి దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మీరా రోడ్‌లోని నయా నగర్ ప్రాంతంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై జరిగిన ఈ దాడిని...

విశాఖపట్నం ‘ఏఐపట్నం’గా మారబోతోంది: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం ఇకపై గ్లోబల్ ఏఐ హబ్‌గా రూపాంతరం చెందబోతోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌లో భాగంగానే...

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు చర్యలు.. సీఎం రేవంత్ ఆదేశాలు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై సీబీఐ విచారణ చేపట్టేందుకు తక్షణ చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు సీబీఐకి...

వైద్య రంగంలో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలపాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని వైద్య రంగంలో 50 శాతానికి పైగా సేవలు తెలంగాణ నుంచే అందేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు....

మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం.. ‘స్పందన’ టీమ్స్ ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పటికే షీ టీమ్స్, ‘స్టాండ్ విత్ హర్’ వంటి...

విశాఖకు కొత్త గుర్తింపు.. ఏఐ హబ్‌గా రూపాంతరం: మంత్రి లోకేష్

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం అభివృద్ధిలో కీలక మలుపు తిరుగుతోందని ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటివరకు ఉక్కు నగరంగా పేరొందిన విశాఖ, ఇకపై గ్లోబల్ ఏఐ హబ్‌గా...

తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత సమస్య మూడోరోజుకూ కొనసాగుతూ వాహనదారులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. పలు ప్రాంతాల్లో డీజిల్ కొరత మరింత తీవ్రమైందని తెలుస్తోంది.ప్రభుత్వం, పౌరసరఫరాల...

పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితిపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల...

గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖ.. గూగుల్ ప్రాజెక్టుతో కొత్త యుగం ప్రారంభం: పల్లా శ్రీనివాసరావు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులు పడుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రపంచ టెక్ దిగ్గజం Google...

బీఆర్‌ఎస్‌కు ముగింపు దశ.. కాళేశ్వరం అవినీతి బయటపెడతాం: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మీడియా చిట్‌చాట్‌లో ఆయన బీఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్తు, కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు...

Breaking News