Breaking News

Live

ఆకివీడు రామాలయం పిల్‌ కొట్టివేత… హైకోర్టు కీలక తీర్పు

అమరావతి, ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆకివీడు రామాలయానికి సంబంధించిన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ ధర్మాసనం బుధవారం కొట్టివేసింది.రామాలయం...

హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వ నియంత్రణ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మెట్రో రైల్ తొలి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు పీపీపీ విధానంలో ప్రైవేటు...

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ బాధ్యతలు స్వీకారం

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించారు.మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో...

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాహుల్ విమర్శలు… ‘అభివృద్ధి కాదు, స్కామ్’ ఆరోపణ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధి పేరుతో ఈ ప్రాజెక్ట్‌లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.ఈ...

పోలీసుల అదుపులో జగన్ మాజీ CPRO శ్రీహరి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఏపీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టుల కేసులో వైఎస్ జగన్ మాజీ CPRO పూడి శ్రీహరి మళ్లీ పోలీసుల అదుపులోకి వెళ్లారు. కుప్పం పోలీసులు...

మీర్‌పేటలో దారుణ హత్య… అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ మీర్‌పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానం కారణంగా భార్యను భర్త అత్యంత క్రూరంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.నల్గొండ జిల్లా శివన్నగూడెంకు చెందిన...

కేటీఆర్ వ్యాఖ్యలకు చామల కౌంటర్… సినీ తారలతోనే గుర్తింపు అన్న విమర్శ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిని ఎవరూ గుర్తు పెట్టుకోరన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ ఘాటుగా స్పందించారు.‘డబ్బులు...

మే 10న హైదరాబాద్‌కు మోదీ రాక… బీజేపీ ఏర్పాట్లపై దృష్టి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం వేగంగా ఏర్పాట్లు ప్రారంభించింది. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో మోదీ...

పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు గడువు… స్వచ్ఛ ఇంధనాల వైపు దేశం: నితిన్ గడ్కరీ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారత ఆటోమొబైల్ రంగ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలంలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు స్థానం ఉండదని,...

హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు ప్రత్యేక సౌకర్యం

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు అధికారులు. వేసవి కాలంలో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్పీవో)...

Breaking News