ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టు ఊరట.. అరెస్టుపై తాత్కాలిక స్టే
ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టు నుంచి కీలక ఉపశమనం లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి,...
