Breaking News

Live

దేశ ప్రగతికి కార్మికులే రథచక్రాలు: పవన్ కల్యాణ్

మే 01, (నేటి తెలుగు పత్రిక): మేడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిని ముందుకు నడిపించే రథచక్రాలు కార్మికులేనని పేర్కొన్నారు.సామాజిక మాధ్యమం వేదికగా...

కార్మికుల చెమటకే గౌరవం.. మే డే సందర్భంగా సీఎం రేవంత్ శుభాకాంక్షలు

మే 01, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర కార్మికులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. శ్రమజీవుల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతి...

విద్యార్థులకు సమగ్ర సదుపాయాలు సకాలంలోనే.. సెంట్రలైజ్డ్ కొనుగోళ్లపై సీఎం రేవంత్ కఠిన ఆదేశాలు

మే 01, (నేటి తెలుగు పత్రిక): విద్యార్థులకు అవసరమైన అన్ని సామగ్రి సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దుస్తులు, నోటుపుస్తకాలు, ఇతర అవసరమైన వస్తువులు సకాలంలో...

విజయవాడలో అమానుషం.. చిన్నారిని గోడకేసి కొట్టి హత్య

మే 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించి 18 నెలల చిన్నారిని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది....

ఇగోలకు తావులేకుండా పాలన.. ప్రజల కోసమే కలిసి పని చేస్తున్నాం: చంద్రబాబు

మే 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా, పరిపాలన పరంగా తాను మరియు పవన్ కళ్యాణ్ ఎలాంటి ఇగోలకు లోనుకాకుండా ప్రజల ప్రయోజనాల కోసం...

మైనర్ల పాస్‌పోర్ట్‌పై కఠిన నిబంధనలు.. పౌరసత్వ ప్రక్రియల్లో కేంద్రం సంచలన మార్పులు

మే 01, (నేటి తెలుగు పత్రిక): పౌరసత్వ ప్రక్రియలను మరింత సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ‘పౌరసత్వ (సవరణ) నిబంధనలు, 2026’ను అమల్లోకి తీసుకువచ్చిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ,...

గిగ్ వర్కర్లకు తెలంగాణ గుడ్‌న్యూస్.. మే డే నాడు బిల్లుకు గవర్నర్ ఆమోదం

మే 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో గిగ్ వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ బిల్లు’కు రాష్ట్ర గవర్నర్ ఆమోదం లభించడంతో, మే డే సందర్భంగా గెజిట్...

పదిలో నాగాయలంకబీసీ వసతి గృహ విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రతిభ

నాగాయలంక, ఏప్రిల్ 30( నేటి తెలుగు పత్రిక): పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం తలగడ దివి బిసి సంక్షేమ బాలికల వసతి గృహ విద్యార్థును లు 99...

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. సీబీఐ దర్యాప్తుపై సునీత అసంతృప్తి

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ మరో కీలక దశకు చేరుకుంది. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో జరిగిన తాజా విచారణలో పలు...

మైక్రో ఫైనాన్స్ కేసులో కొత్త కోణం.. మంగ్లీ తమ్ముడు ఖాతాపై దర్యాప్తు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మైక్రో ఫైనాన్స్ కేసులో దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ప్రముఖ గాయని మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు...

Breaking News