Breaking News

Live

కురుమ కుల సంఘం నాయకులు సమావేశం

హనుమాన్ జంక్షన్ రూరల్ , మే 3, (నేటితెలుగు పత్రిక): పెరికీడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో కృష్ణాజిల్లా మరియు ఏలూరు జిల్లాలో సంబంధించిన కురుమ కుల సంఘం నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు...

ఒమన్‌లో చిక్కుకున్న మహిళకు అండగా ఏపీ ప్రభుత్వం: ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, మే 04, (నేటి తెలుగు పత్రిక): ఒమన్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. వయలపాడు గ్రామానికి చెందిన దూదేకుల షహ్నాజ్‌ను ఉద్యోగం పేరుతో విదేశాలకు తీసుకెళ్లిన ఏజెంట్లు...

బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ హై అలర్ట్.. గోరక్షకులకు పోలీసుల కఠిన హెచ్చరికలు

హైదరాబాద్, మే 04, (నేటి తెలుగు పత్రిక): బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకుని నగరంలో శాంతిభద్రతలు కట్టుదిట్టం చేసినట్లు పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో గోరక్షక సంఘాల...

తీరు మార్చుకోకపోతే వైసీపీకి గుండు సున్నా: మంత్రి నారాయణ హెచ్చరిక

నెల్లూరు, మే 04, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో గత ప్రభుత్వం భారీ అప్పుల భారం మోపిందని మంత్రి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. దస్తగిరి నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం...

మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోంది: చంద్రబాబు నాయుడు

అమరావతి, మే 04, (నేటి తెలుగు పత్రిక): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ...

హైదరాబాద్‌లో హెడ్ కానిస్టేబుల్ మిస్సింగ్.. కలకలం

హైదరాబాద్, మే 04, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ‘షీటీమ్స్’లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సురేష్ అదృశ్యమైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. విధి నిర్వహణలో ఉండగానే కార్యాలయం నుంచి...

దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తోంది: బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు

కరీంనగర్, మే 04, (నేటి తెలుగు పత్రిక): కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ దేశవ్యాప్తంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో అనేక అరాచకాలు జరిగాయని, చొరబాటుదారులపై కట్టుదిట్టమైన...

త్రిష కల నెరవేరింది: బండ్ల గణేశ్

మే 04, (నేటి తెలుగు పత్రిక): నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. హీరోయిన్ త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా “మీ కలలు నెరవేరాయి” అంటూ చేసిన...

సనాతన ధర్మానికి వైసీపీ వ్యతిరేకంగా పని చేసింది: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ఉలవపాడు, మే 04, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గత వైసీపీ ప్రభుత్వం సనాతన ధర్మం, హిందూ మత ప్రచారం మరియు ధార్మిక సంస్థల ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేసిందని...

బీఆర్ఎస్ నేతల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారంటూ సీఎం పై కేటీఆర్ విమర్శలు

సంగారెడ్డి, మే 04, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న...

Breaking News