Breaking News

Live

పిఠాపురం టీడీపీలో కీలక మార్పులు.. వర్మ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తొలగింపు

మే 07, (నేటి తెలుగు పత్రిక): పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ అధిష్ఠానం నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మను తొలగించింది. ఈ...

కేటీఆర్‌ను విమర్శించే స్థాయి బండి సంజయ్‌కు లేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు

మే 07, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను విమర్శించే స్థాయి బండి సంజయ్‌కు లేదని అన్నారు. మీడియాతో...

భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం: మంత్రి అనగాని సత్యప్రసాద్

మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌ను భూ వివాదాల్లేని రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సచివాలయంలో జరుగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. భూ సంబంధిత...

స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సచివాలయంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈ సమావేశంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి లక్ష్యాలు, జిల్లాల వారీ ఆర్థిక ప్రగతి...

అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి

మే 07, (నేటి తెలుగు పత్రిక): స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించిన ఆయన, గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు...

వర్ధన్నపేటలో ధాన్యం కొనుగోలుపై రైతుల ధర్నా

మే 07, (నేటి తెలుగు పత్రిక): వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం...

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..

మే 07, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్‌తో టీవీకే అధినేత విజయ్ భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు 40 నిమిషాలు జరిగినట్లు సమాచారం. భేటీ అనంతరం ప్రభుత్వ...

జూబ్లీహిల్స్ ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్ కేసులో వెలుగుచూసిన సంచలనాలు

మే 07, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్ కేసులో పోలీసులు కీలక విషయాలను బయటపెట్టారు. మైనర్ బాలికలను సోషల్ మీడియా ద్వారా వలలో వేసి డబ్బులు వసూలు...

మోదీ తర్వాత టార్గెట్ తెలంగాణనే: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

మే 07, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమబెంగాల్‌లో బీజేపీ విజయం సాధించిందని, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తదుపరి లక్ష్యం తెలంగాణనేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ నెల 10న...

ఏపీకి ఎవరొస్తున్నారో తెలుసా? లోకేశ్ ఆసక్తికర పోస్ట్ వైరల్

మే 07, (నేటి తెలుగు పత్రిక): మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. ‘ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా?’ అంటూ ఆయన షేర్ చేసిన...

Breaking News