Breaking News

Live

సంజీవ‌ని ప‌థ‌కంతో పేద‌ల‌కు మ‌రింత మెరుగైన వైద్యం: మంత్రి కొల్లు ర‌వీంద్ర

విజ‌య‌వాడ‌. మే 11 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అంత‌ర్జాతీయ స్థాయి వైద్య సేవ‌ల‌కు పొరుగు రాష్ట్రాల‌కు వెళ్ల‌న‌వ‌స‌రం లేకుండా విజ‌య‌వాడ న‌గ‌రంలోనే హైటెక్‌ టెక్నా ల‌జీతో దంత వైద్య సేవ‌ లు...

టీఆర్ఎస్ జెండా పండుగకు కవిత పిలుపు.. గ్రామ స్థాయి వరకు పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లాలని ఆదేశం

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కె. కవిత కీలక ప్రకటన చేశారు. మే 20 నుంచి జూన్ 20...

ఆలయాల కూల్చివేతపై సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని హరీష్‌రావు టార్గెట్

మే 11, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ నేత హరీష్‌ రావు తెలంగాణ ప్రభుత్వం‌పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికు కట్టడం కంటే కూల్చడమే ఎక్కువగా తెలుసని ఆరోపించారు.పేదల ఇళ్లతో...

బండి భగీరథ్ కేసులో సిట్ ఏర్పాటు.. రెండు కోణాల్లో దర్యాప్తు

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో చర్చనీయాంశమైన బండి భగీరథ్ కేసుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని...

బీజేపీపై సీఎం రేవంత్‌రెడ్డి విమర్శల వర్షం.. తెలంగాణ హక్కుల కోసం కేంద్రంతో పోరాటం కొనసాగుతుందన్న సీఎం

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో...

కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి: హోం మంత్రి అనిత

కృష్ణా జిల్లా, మే 11, (నేటి తెలుగు పత్రిక): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు...

మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ

మే 11, (నేటి తెలుగు పత్రిక): ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే టీడీపీ మహానాడు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం జరగనున్న కిసాన్ సేజ్ ప్రాంతాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ,...

పోలవరం పూర్తి లక్ష్యంగా ఢిల్లీలో చంద్రబాబు పరుగులు.. కేంద్ర మంత్రి సీ ఆర్ పాటిల్‌తో కీలక భేటీ

మే 11, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీ ఆర్ పాటిల్‌తో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైన Pపోలవరం...

“ప్రేమ ఎప్పుడూ గట్టిగానే వినిపిస్తుంది”.. త్రిష పోస్ట్‌తో మళ్లీ చర్చల్లో విజయ్-త్రిష

మే 11, (నేటి తెలుగు పత్రిక): తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం త్రిష చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన...

మహిళల భద్రతపై రాజీ లేదు: రష్మీ గౌతమ్ స్పష్టం

మే 11, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ యాంకర్‌, నటి రష్మీ గౌతమ్ మరోసారి తన సోషల్ మీడియా వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. రాజకీయాలు, మహిళల భద్రత, సామాజిక బాధ్యతలపై ఆమె చేసిన తాజా...

Breaking News