మే 16, (నేటి తెలుగు పత్రిక): కాకినాడ రూరల్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు దాటుతున్న ఉపాధి హామీ మహిళా...
మే 16, (నేటి తెలుగు పత్రిక): పరిశుభ్రమైన పరిసరాల ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని రాష్ట్ర మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన...
మే 16, (నేటి తెలుగు పత్రిక): డప్పు కళాకారుల ప్రదర్శన ద్వారా దళితుల ఆత్మగౌరవాన్ని చాటే వినూత్న కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టిందని రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం...
మే 16, (నేటి తెలుగు పత్రిక): ఏపీలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక టూరిజం సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు సూచనల మేరకు పర్యాటక అభివృద్ధి సంస్థ తరహాలో ఈ సేవలను అందుబాటులోకి...
మే 16, (నేటి తెలుగు పత్రిక): దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థ భారత్దేనని కేంద్ర...
మే 16, (నేటి తెలుగు పత్రిక): కోల్కతాలో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ రేప్, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో...
మే 16, (నేటి తెలుగు పత్రిక): జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యంగా స్పందించారు. “తాను సీఎం కావాలని పార్టీ పెట్టలేదు” అని పవన్ కళ్యాణ్...
హైదరాబాద్, మే 16, (నేటి తెలుగు పత్రిక): పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధాన్ని కారణంగా చూపుతూ ఇంధన ధరలు పెంచడం సామాన్యులపై...
హైదరాబాద్, మే 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రక్షణ సేన కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత పలు రాజకీయ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం కాదని,...
మే 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సేవలు, త్యాగాలను అధికారికంగా గుర్తించి గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు...