Breaking News

Live

తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైన విజయ్–కమల్ భేటీ

మే 17, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయ్‌కు...

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్రం కట్టుబాటు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మే 17, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో అమలవుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యమైనా ఇండ్ల నిర్మాణ పనులు ఆగకుండా...

ప్రపంచ సవాళ్ల మధ్య భారత్ పురోగతి కొనసాగుతోంది: మోదీ

మే 17, (నేటి తెలుగు పత్రిక): నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులతో సమావేశమై దేశ అభివృద్ధి, ప్రపంచ పరిస్థితులు, ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడారు.సభకు హాజరైన భారతీయులు ఘన...

హైకోర్టు తీర్పుతో పోక్సో కేసుపై రాజకీయ చర్చలు ముదురుతున్నాయి

మే 17, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో సంచలనంగా మారిన పోక్సో కేసు వ్యవహారంపై మాజీ ఐపీఎస్ అధికారి, రాజకీయ నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును...

కూటమి పాలనతో చేనేత రంగానికి కొత్త ఊపు: చంద్రబాబు

మే 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగానికి స్వర్ణయుగం ప్రారంభమైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో సంక్షోభంలో ఉన్న నేతన్నల జీవితాల్లో ఇప్పుడు కొత్త...

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో జంట హత్యలు.. ఫైనాన్స్‌ వివాదమే కారణమా?

మే 16, (నేటి తెలుగు పత్రిక): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత క్రూరంగా హత్య చేసిన...

ఇంధన పొదుపు, సోలార్ ఎనర్జీపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి: మంత్రి గొట్టిపాటి రవికుమార్

మే 16, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఇంధన పొదుపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సౌరశక్తి వినియోగాన్ని పెంచి...

ఆన్‌లైన్‌లో టీడీపీ మహానాడు నిర్వహణ: మంత్రి కొల్లు రవీంద్ర

మే 16, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర...

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల.. 91.41% ఉత్తీర్ణత నమోదు

మే 16, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్-2026 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ ఏడాది పరీక్షకు హాజరైన 23,198...

“నిజంగా ప్రేమిస్తే మర్చిపోవద్దు”.. ప్రేమపై తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

మే 16, (నేటి తెలుగు పత్రిక): దక్షిణాది స్టార్ హీరోయిన్ తమన్నా ప్రేమ, రిలేషన్‌షిప్స్‌పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా.. ప్రేమ అనేది జీవితంలో...

Breaking News