Breaking News

Live

“ఈ జన్మకి చాలు”.. పవన్‌ను కలిసిన తనీష్ భావోద్వేగ పోస్ట్

మే 18, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్ నటుడు తనీష్ అల్లాడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ‘జనసేన సాధక్’ సమావేశంలో...

తిరుమలలో పెట్రోల్ వాహనాలకు టోల్?.. గ్రీన్ జోన్‌గా మారనున్న కొండ

మే 18, (నేటి తెలుగు పత్రిక): తిరుమల పవిత్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సంస్కరణలకు సిద్ధమవుతోంది. తిరుమలకు వచ్చే పెట్రోల్, డీజిల్ వాహనాలపై టోల్ ఫీజు...

యాదగిరిగుట్ట వేద పాఠశాల శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

మే 18, (నేటి తెలుగు పత్రిక): ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పరిధిలో ఈ నెల 23న నిర్వహించనున్న వేద పాఠశాల శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి పనుల...

సరస్వతి అంత్య పుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

మే 18, (నేటి తెలుగు పత్రిక): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణి సంగమ క్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్న...

ఈ ఏడాది చివర్లో గ్రేటర్ ఎన్నికల సందడి?

మే 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాష్ట్రంలో SIR ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని...

తిలక్ వర్మతో డేటింగ్ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన శ్రీలీల తల్లి

మే 18, (నేటి తెలుగు పత్రిక): నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఆమె తల్లి స్వర్ణలత స్పందించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం...

భగీరథ్ కేసులో కొత్త మలుపు.. మరో సెక్షన్ నమోదు

మే 18, (నేటి తెలుగు పత్రిక): బండి భగీరథ్ కేసులో పోలీసులు మరో కీలక సెక్షన్‌ను చేర్చారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో భగీరథ్‌పై బీఎన్‌ఎస్ 64(2)(ఎం) సెక్షన్ నమోదు చేశారు....

హనీ ట్రాప్‌తో ప్రభుత్వ ఉద్యోగిపై దోపిడీ.. మహిళ అరెస్ట్

మే 18, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో హనీ ట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకున్న మహిళ.. ఫొటోలు, వీడియోలు, ఓయో గది బిల్లులను చూపిస్తూ...

ఆక్వా రంగ సంక్షోభంపై కేంద్రానికి చంద్రబాబు లేఖ

మే 18, (నేటి తెలుగు పత్రిక): అమెరికా విధిస్తున్న 50 శాతం సుంకాల కారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతయ్యే ఆక్వా ఉత్పత్తులు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ...

విద్యార్థులకు ఊరట.. నెలనెలా హాస్టల్ నిధుల విడుదల: భట్టి విక్రమార్క

మే 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై ‘డైట్’, ‘కాస్మొటిక్స్’, ‘భవన అద్దె’ నిధులను ప్రతి నెలా విడుదల...

Breaking News