Breaking News

Live

ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. సిట్ ఎదుట అభిషేక్ సింగ్, రాకేశ్ వర్మ విచారణ

మే 26, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికు చెందిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు డ్రగ్స్...

‘నన్ను ప్రశ్నించండి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

మే 26, (నేటి తెలుగు పత్రిక): నెల్లూరు రూరల్‌లో ప్రజలతో ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పిస్తూ “నన్ను ప్రశ్నించండి” అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారులని,...

కరెంట్ సమస్యలకు 1912 టోల్ ఫ్రీ సేవ: మంత్రి గొట్టిపాటి

మే 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు....

రాష్ట్రవ్యాప్తంగా 38 ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం: సీఎం చంద్రబాబు

మే 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధిని గ్రామస్థాయికి తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 175 ఎంఎస్ఎంఈ పార్కుల...

ప్రతి కుటుంబంలో ఓ పారిశ్రామికవేత్తే లక్ష్యం: సీఎం చంద్రబాబు

మే 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబంలో కనీసం ఒక పారిశ్రామికవేత్త ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆ దిశగా నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్-2026...

ఏపీ ఎంఎస్ఎంఈల డిజిటల్ అభివృద్ధికి కీలక అడుగు: సీఎం చంద్రబాబు

మే 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎస్ఎంఈ రంగాన్ని డిజిటల్‌గా మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. “రెడీఫర్‌నెక్స్ట్” ఎంఎస్ఎంఈ సంసిద్ధత మదింపు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు...

LPGకి ప్రత్యామ్నాయం ఇథనాల్ స్టవ్‌.. చవకగా, కాలుష్యం తక్కువ: గడ్కరీ

మే 26, (నేటి తెలుగు పత్రిక): ఎల్పీజీ సిలిండర్‌కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ఆధారిత కుకింగ్ స్టవ్‌లను వినియోగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి సూచించారు. ఈ స్టవ్‌లు తక్కువ ఖర్చుతో పనిచేయడమే కాకుండా పర్యావరణానికి...

ఇందిరమ్మ ఇళ్లపై కేటీఆర్‌కు పొంగులేటి కౌంటర్

మే 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు నిరూపించినా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కేటీఆర్ చేసిన సవాల్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ...

పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన తెలంగాణ బీజేపీ

మే 26, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్ ధరలు అధికంగా ఉండటానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని తెలంగాణ బీజేపీ విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం...

రైతులకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్.. రూ.50 వేల వరకు రుణమాఫీ

మే 26, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ప్రభుత్వం రైతులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. సీఎం విజయ్ సహకార బ్యాంకుల్లో తీసుకున్న వ్యవసాయ రుణాలపై మాఫీ ప్రకటించారు. రూ.50 వేల వరకు...

Breaking News