Breaking News

తండ్రైన టీమ్ ఇండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

మే 08, (నేటి తెలుగు పత్రిక): టీమ్ ఇండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యారు. ఆయన భార్య దేవిశా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం.2016లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇది తొలి సంతానం. ఈ ఏడాది భారత జట్టుకు నాయకత్వం వహిస్తూ టీ20 ప్రపంచకప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ కుటుంబంలో ఇప్పుడు మరో ఆనందం నెలకొంది.ఒకవైపు ప్రపంచకప్ విజయం, మరోవైపు కూతురు జననం కావడంతో సూర్య కుటుంబంలో డబుల్ సంబరాలు వెల్లివిరిశాయి.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఐపీఎల్ విజేతపై కాసుల వర్షం.. భారీ నగదు బహుమతులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *