Breaking News

ప్రమాదపు అంచున మేజర్ కాలువ

రైతుల ఆందోళన! చివరి భూములకు నీరు అందని పరిస్థితి.

కోదాడ/నడిగూడెం, ఫిబ్రవరి 3(నేటి తెలుగు పత్రిక): నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అనుబంధంగా ఉన్న. 13 బి కోమరబండ మేజర్ కాలువ , ఈకే పేట, చల్ల పాపయ్య పొలం వద్ద పొర్లుతున్న నీరు, గండి పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన. కట్ట ఎత్తైన పెంచాలి, కల్వర్టు గునలు తీసివేసి, కల్వర్టు నిర్మించాలనీ , రైతులు నాగరాజు ,రామకృష్ణ ,పాపయ్య కోరారు.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *