రైతుల ఆందోళన! చివరి భూములకు నీరు అందని పరిస్థితి.
కోదాడ/నడిగూడెం, ఫిబ్రవరి 3(నేటి తెలుగు పత్రిక): నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అనుబంధంగా ఉన్న. 13 బి కోమరబండ మేజర్ కాలువ , ఈకే పేట, చల్ల పాపయ్య పొలం వద్ద పొర్లుతున్న నీరు, గండి పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన. కట్ట ఎత్తైన పెంచాలి, కల్వర్టు గునలు తీసివేసి, కల్వర్టు నిర్మించాలనీ , రైతులు నాగరాజు ,రామకృష్ణ ,పాపయ్య కోరారు.

