Breaking News

భారతీయ రైల్వేలో చారిత్రాత్మక పరిణామం: LNG–డీజిల్ మిశ్రమ రైళ్లు ప్రారంభం

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: భారతీయ రైల్వే పర్యావరణహిత ప్రయాణం దిశగా అడుగు పెడుతోంది. అహ్మదాబాద్ రైల్వే విభాగంలో డీజిల్ వినియోగాన్ని 40% తగ్గించే LNG–డీజిల్ ‘డ్యూయల్ ఫ్యూయల్’ డెమూ రైళ్లు ప్రవేశపెట్టబడ్డాయి. సుమారు 2,000 కిలోమీటర్ల ట్రయల్ విజయవంతం అయ్యి, ఈ రైళ్లు ఇప్పుడు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. దీని వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి, నిర్వహణ ఖర్చులు సైతం తగ్గుతాయి, భవిష్యత్తులో మరిన్ని రైళ్లు ఈ విధానంలోకి మార్చే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *