యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 05 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు యాదగిరిగుట్ట మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారం లో బాగంగా 2,3 వ వార్డుల అభ్యర్థులు పాపట్ల నరహరి, కోల కవెరివెంకటేశ్ గార్లకు కారు గుర్తు కు ఓటువేసి బారి మెజార్టీ గెలిపించాలని ప్రజలను అభ్యర్థించిన బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారు, ప్రచారం లో పాల్గొన్న గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, క్యామ మల్లేష్ ఇంఛార్జి భువనగిరి ఎంపీ, కల్లూరు రామచంద్రారెడ్డి, కర్రే వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

