Breaking News

నూనె సులోచన గెల్పుకై ఇంటింటా ప్రచారం.

కోదాడ ,ఫిబ్రవరి 5(నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపాలిటీ పరిధిలో 15వార్డ్ అభ్యర్థి నూనె సులోచన ప్రచారానికి ముఖ్య అతిధిగా కోదాడ పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జి మాజీ జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ మురళీధర్ రెడ్డి ప్రారంభించినారు.ఈ కార్యక్రమం లొ టౌన్ ఇంచార్జి మురళి ధర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనుగారు కన్వీనర్ బోలిశెట్టి కృష్ణయ్య కో కన్వీనర్ అక్కిరాజు యస్వంత్, జిల్లా ఉపా మల్లి బోయిన వెంకటేష్ బాబు అధ్యక్షులు యదా రమేష్ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ వార్డ్ ఇంచార్జి చిలుకూరి శ్రీను దేవి, శెట్టి శిరీష, నాగేంద్ర చారి,సుంకర లింగా రెడ్డి, ఉప్పతల చిన్నా జాన్ భీ జయమ్మ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ప్రభుత్వ విప్ శాసన సభ్యురాలు గొంగిడి సునీత.

మహాశివ రాత్రి శీర్షిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *