Breaking News

యాదగిరిగుట్ట లోని 2,3,4,5,11 వార్డులలో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి

  • ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి గొంగిడి సునీత, గొంగిడి మహేందర్ రెడ్డి ప్రచారం.

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 05 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ లోని 2,3,4,5 మరియు 11వ వార్డులలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించిన మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు మరియు ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ గారు, బిఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ క్యామ మల్లేష్ గారు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రాంచంద్ర రెడ్డి గారు మరియు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

న్యాయవాదుల సమస్యల కోసం పోరాడుతున్న చలసాని అజయ్ కుమార్ కు మొదటి వేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *