యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు, మరియు మహిళ శిశు సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ బంట్రు శోభారాణి తో కలసి ఆలేరు మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారంలో పాల్గొన్న గుండాల మండల నాయకులు మాజీ ఎంపీపీ సంఘీ వేణుగోపాల్ యాదవ్ సీనియర్ నాయకులు ప్రకాష్ ఇమ్మడి దశరథ గుప్తా గంగాపురం మాజీ సర్పంచ్ సైదులు నాగరాజు, నరేష్ తదితరులు.
