యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 07 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు ఆలేరు పట్టణంలోని మూడవ వారికి చెందిన సిపిఎం నాయకులు , డివైఎఫ్ఐ జిల్లా కని కన్వీనర్ మంగ అరవింద్, మంగ మౌనిక, మొగిలిపాక కృష్ణా, శోభన్, బాలకృష్ణ గార్లతో పాటు సుమారు 100 మందికి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ డిసిసిబి చైర్మన్, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు మరియు పట్టణ బిఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.
