Breaking News

ప్రకృతి విపత్తుల నష్టపరిహారాన్ని పెంచిన ప్రభుత్వం

రైతులకు శుభవార్త: ప్రకృతి విపత్తుల నష్టపరిహారాన్ని పెంచిన చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన వరదల వల్ల ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా బుడమేరు నది ఉప్పొంగడంతో విజయవాడ నగరం సగభాగం...

సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం – భట్టి

స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుందని డిప్యూటీ సీఎం...

కియా పరిశ్రమతో రాయలసీమ పురోగతి

ఆంధ్రప్రదేశ్‌కు రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు: నారా లోకేశ్ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అందిస్తున్నారని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విశాఖపట్నంలో డీల్‌టెక్...

ఏఐసీసీ ఫేక్ న్యూస్ పేడ్లర్లతో నిండిపోయింది -బండి సంజయ్

ఏఐసీసీ ఫేక్ న్యూస్ పేడ్లర్లతో నిండిపోయిందని బండి సంజయ్ విమర్శ కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుప్రియా శ్రీనెట్ ఓ...

వైఎస్ షర్మిల ప్రత్యేక హోదాపై నిలదీత

ప్రధాని పర్యటనలో రాష్ట్ర ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రత్యేక హోదాపై...

ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలపై భారం -కాంగ్రెస్‌ను విమర్శించిన హరీశ్ రావు

ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలపై భారం: కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించిన హరీశ్ రావు ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్) పేరిట ప్రజల నుంచి రూ.15 వేల కోట్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బీఆర్‌ఎస్...

హాస్టల్ వివాదం… కేటీఆర్ విమర్శలు, యూనివర్సిటీ స్పష్టీకరణ

మహాత్మా గాంధీ యూనివర్సిటీ హాస్టల్ వివాదం: కేటీఆర్ విమర్శలు, యూనివర్సిటీ స్పష్టీకరణ నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MGU) హాస్టల్‌లో విద్యార్థినులకు బ్రేక్ ఫాస్ట్‌గా గొడ్డుకారం అన్నం అందించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ...

నేడు కాంగ్రెస్ పీఏసీ సమావేశం…ప్రధాన చర్చ అంశాలు

నేడు కాంగ్రెస్ పీఏసీ సమావేశం... సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కీలక నేతల హాజరు ఏపీ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం నేడు గాంధీ భవన్‌లో జరగనుంది. ఈ సమావేశంలో...

ఏసీబీ విచారణపై కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్

ఫార్ములా ఈ-రేసు కేసు: ఏసీబీ విచారణపై కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ఫార్ములా ఈ-రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో లంచ్...

రైతాంగానికి ఉపశమనం అందిస్తున్న ప్రభుత్వం: మంత్రి శ్రీధర్ బాబు

రైతాంగానికి ఉపశమనం అందిస్తున్న ప్రభుత్వం: మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర రైతాంగం ప్రభుత్వ నిర్ణయాలతో చాలా సంతోషంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం మంథనిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు...