Breaking News

ఇల్లు చేతికొచ్చాకే వాయిదా

అన్విత10 /90 స్కీమ్‌తో సొంతింటి కల ఇక సులభం కొత్త ప్రాజెక్టులతో భారీ విస్తరణ దిశగా శ్రీకారం భారత్‌లో అగ్రశ్రేణి ‌ కంపెనీల్లో ఒకటిగా సంస్థ ఉన్నతి అన్విత గ్రూప్‌ చైర్మన్‌ బొప్పన అచ్యుత...

ప్రజల సహకారం తోనే నగర అభివృద్ధి

తెనాలి రోడ్డు విస్తరణకు సహకరించాలి. ముస్లింల ఖబర్ స్థాన్ కు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ ఒక్క సమాధిని తొలగించం. నగరపాలక సంస్థ కమిషనర్ అలీమ్ బాషా మంగళగిరి ఫిబ్రవరి 14 ( నేటి...

బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు పెంచాలి.

అన్నమయ్య జిల్లా ఎస్టియు అధ్యక్షుడు అంకం శివారెడ్డి. రాయచోటి, ఫిబ్రవరి 14 (నేటి తెలుగు పత్రిక): ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సి మరియు ఐఆర్ కు బడ్జెట్ కేటాయించకపోవడం అన్యాయని అన్నమయ్య జిల్లా ఎస్టియు జిల్లా...

పుల్వామా విషాదకర ఘటనకు ఏడేళ్లు పూర్తి.

పులివెందుల ఫిబ్రవరి 14 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన ఉగ్రదాడుల్లో ఒకటిగా పుల్వామా దాడి నిలిచిపోయింది. ఈ దాడి కేవలం భద్రతా దళాలపై జరిగిన దాడి మాత్రమే కాదు,...

శభాష్ పద్మక్క! అమ్మ పద్మమ్మ కు సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ సభలో కితాబ్ !

నేటి తెలుగు పత్రిక: కోదాడ గడ్డ ,పద్మక్క అడ్డ నిరూపణ! కోదాడ పిబ్రవరి 14 తెలంగాణ రాష్ట్రంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో కోదాడలో మూడు...

ముగిసిన భాగవత సప్తాహం.

పులివెందుల ఫిబ్రవరి 14 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కడప జిల్లా లింగాల మండలం దిగవపల్లి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో వారం రోజులు పాటు నిర్వహించిన భాగవత సప్తాహం శనివారం...

టీడీపీ నూతన అధ్యక్షు రాలుగాఎన్నికైన అను రాధ మర్యాదపూర్వకం గా కలిసిన పోలిట్‌ బ్యూ రో సభ్యుడు.

విజయవాడ. ఫిబ్రవరి 14 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షు రాలిగా బాధ్యతలు స్వీక రించిన గద్దె అనురాధను మర్యాదపూర్వకంగా కలిసిన అశోక్‌నగర్‌లోని ఆమె నివాసంలో...

రాయచోటి మున్సిపాలిటీ త్రాగునీటి కోసం రూ.150 కోట్లు కేటాయించాలని ప్రతిపాదన.

విజయవాడ. ఫిబ్రవరి 14 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాయచోటి మున్సిపాలిటీకి రెండో వెలుగులు లైన్ విడత త్రాగునీటి సరఫరా కోసం రూ.150 కోట్ల కేటాయింపులు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి...

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ప్రభుత్వ విప్ శాసన సభ్యురాలు గొంగిడి సునీత.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు మహాశివరాత్రి పురస్కరించుకొని ఆలేరు మాజీ శాసన సభ్యురాలు మాజీ ప్రభుత్వవిప్ శ్రీమతి శ్రీ గొంగిడి సునీత...

మహాశివ రాత్రి శీర్షిక

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు మునిజనంబులు, దేవగణంబులుపొగడగ ఒంటికి తోలుచుట్టి నుదుట విభూతి ధరించి నిరాడంబరంగా నిష్కల్మషంగా బతకడం లో అర్ధం,పరామార్ధముందని...