Breaking News

అమరావతి ఏకైక రాజధాని.. గెజిట్‌తో అధికారిక ముద్ర

ఆంధ్రప్రదేశ్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజధాని అంశంపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. అమరావతిని ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.“ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ)...

బెజవాడ బస్సులో టికెట్ వివాదం.. కండక్టర్‌కు చెంపదెబ్బ

విజయవాడ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఉచిత బస్సు ప్రయాణం మధ్యలో టికెట్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలో ఆర్టీసీ బస్సులో మహిళ ఒకరు కండక్టర్‌పై దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.ఇద్దరు...

ఆంధ్రజ్యోతి ఘటనపై అచ్చెన్నాయుడు ఆగ్రహం

అమరావతి, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై జరిగిన దాడి యత్నాన్ని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. మీడియా స్వేచ్ఛను అణగదొక్కడమే వైసీపీ లక్ష్యమని ఆరోపించారు.అమరావతి అంశంపై ప్రశ్నలు లేవనెత్తినందుకే మీడియాను...

రాష్ట్రపతి ముర్ము గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు

రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి వర్యులు శ్రీ కొలుసు పార్థసారథి ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఐదున్నర కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్. పార్లమెంటులోని...

అమరావతి ఇక అధికారిక రాజధాని

ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: అమరావతి రాజధాని హోదాపై నెలకొన్న అనిశ్చితికి ముగింపు పడింది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం-2026కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలపడంతో అమరావతికి చట్టబద్ధ గుర్తింపు...

అమరావతికి చట్టబద్ధతపై గెజిట్ విడుదల

ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజధానిగా అమరావతికి అధికారిక చట్టబద్ధత లభించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం అనంతరం కేంద్ర న్యాయశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.గెజిట్ ప్రకారం,...

మల్లయ్య కుటుంబ సభ్యులను మరోసారి పరామర్శించిన రాష్ట్ర కాపు జెఏసి చైర్మన్ చందు జనార్దన్

మార్కాపురం, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక, (మంగళవారం): గత నెల 20 వ తేదీ హత్యకు గురైన సంకుల మల్లయ్య కుటుంబ సభ్యులను ఏపి కాపు జెఏసి చైర్మన్ చందు జనార్దన్ కాపు...

ఏపీ: జలధార ‘జలధార’ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభం: సీఎం చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా నీటి భద్రత కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ 'జలధార' ను చంద్రబాబు నాయుడు, సీఎం, తాడిపత్రి నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా: చెరువుల పూరికతీత, కాల్వల మరమ్మత్తులు భూగర్భ...

ఏపీ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్: సీఎం చంద్రబాబు పనితీరుపై బంపర్ నిర్ణయం

అనంతపురం, ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులు, ఉద్యోగుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి,...

మైక్రో ఇరిగేషన్‌లో ఏపీ అగ్రస్థానం.. చంద్రబాబు

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్రం సాగునీటి రంగంలో ముందంజలో ఉందని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో...