Breaking News

నందిగామలో భారీ అగ్ని ప్రమాదం

ఎన్టీఆర్ జిల్లా:అక్టోబర్ 18:  నందిగామలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  పట్టణంలోని పాత బస్టాండ్ లో శ్రీబాలాజీ డోర్స్ అండ్ ప్లేవుడ్ షాప్‌లో అగ్నిప్రమాదం సంభ‌వించింది. బుధవారం తెల్లవారుజామున ఈ...

చంద్రబాబు కేసుల విషయంలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం

సీబీఐకు స్కిల్ డెవలప్మెంట్ కేసు. ? చంద్రబాబు కేసుల విషయంలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ...

చంద్రబాబుకు వైద్య పరీక్షలు

రాజమండ్రి, అక్టోబరు 13: రాజమండ్రి సెంట్రల్‌ జైలుకి వైద్య బృందం చేరుకుంది. డీహైడ్రేషన్‌, స్కిన్ అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. జైలు సూపరింటెండెంట్‌ అనుమతితో ఈ పరీక్షలు నిర్వహించారు. డెర్మటాలజీ డాక్టర్ల...

చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై

సుప్రీంకోర్టులో విచారణ వాయిదా న్యూఢిల్లీ అక్టోబరు 13:  స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే ఈ అంశంపై ఇరు వర్గాల వాదనలు...

చంద్రబాబుకు షాక్

విజయవాడ, అక్టోబరు 12: ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో పీటీ వారెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి తెలిపింది. సోమవారం (అక్టోబరు 12) చంద్రబాబును కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. ఆ రోజు ఉదయం...

నేడు సీఐడీ విచార‌ణ‌కు లోకేశ్‌.. ఏపీ టీడీపీలో ఆందోళ‌న‌!

అమరావతి:అక్టోబర్ 10: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఇవ్వాల మంగ‌ళ‌వారం సీఐడీ విచారణకు హాజరు కానున్నారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ విచారణ ప్రారంభం...

ఏసీబీ వలలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్

ఇబ్రహీం పట్నం:  లంచం తీసుకుంటూ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ సత్యనారాయణ కొండపల్లి ఐడిఏ లోని సెంటారస్ ఫార్మా కంపెనీలో కొత్త...

వామపక్షాల  బ్లాక్  డే  కార్యక్రమం

నరసాపురం:  నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని,పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చట్టం చేయాలని కోరుతూ లఖింపూర్ ఖేరిలో ఉద్యమం చేస్తున్న రైతన్నలపై కారు ఎక్కించి నలుగురు రైతుల మరణానికి కారణమైన కేంద్ర మంత్రి అజయ్...

పవన్ కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

విజయవాడ, అక్టోబరు 4:  వారాహి యాత్రలో భాగంగా ఇవాళ పెడన సభలో సభ జరగనుంది. ఈ సభలో ప్రభుత్వం అసాంఘిక శక్తులతో దాడులు చేయించేందుకు కుట్ర చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణలు...

ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఇంట్లో ఈడీ సోదాలు

న్యూ ఢిల్లీ:  అక్టోబర్ 04:  మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఢిల్లీలోని ఆప్‌ నేత ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బుధవారం సోదాలు నిర్వహిస్తోంది. మనీ లాండరింగ్‌ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఆప్‌ ఎంపీ సంజయ్‌...