విశాఖ శారదాపీఠం విస్తరణకు ప్రణాళికలు
స్వరూపానందేంద్ర స్వామి చాతుర్మాస్య దీక్ష విరమణ అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి శనివారం రిషికేష్ నుంచి విశాఖ చేరుకున్నారు. ఎయిర్పోర్టులో ఆయనకు పీఠం భక్తులు స్వాగతం పలికారు. అనంతరం చినముషిడివాడలోని పీఠానికి చేరుకున్న స్వామీజీకి...