Breaking News

విశాఖ శారదాపీఠం విస్తరణకు ప్రణాళికలు

స్వరూపానందేంద్ర స్వామి చాతుర్మాస్య దీక్ష విరమణ అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి శనివారం రిషికేష్ నుంచి విశాఖ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు పీఠం భక్తులు స్వాగతం పలికారు. అనంతరం చినముషిడివాడలోని పీఠానికి చేరుకున్న స్వామీజీకి...

జైల్లో పెట్టి హింసించడం దారుణం

చంద్రబాబు అలాంటి వారు కారు హైదరాబాద్, సెప్టెంబర్ 30:  చంద్రబాబు నాయుడు అరెస్టుపై రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్  వేదికగా ఆయనను విడిచి...

కడప జిల్లాలో బాంబు కలకలం

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో నాటు బాంబు కలకలం రేపింది. నాటుబాంబు లభ్యం కావడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముద్దునూరు రోడ్డు పెన్నానది సమీపంలో గల ప్లాట్లల్లో బాంబు ఉందనే సమాచారంతో పోలీసులు...

మంగళ వాయిద్యాలతో శ్రీకాళహస్తీశ్వర ఆలయం

శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా నాలుగో రోజున పవిత్ర పూజ సమగ్రిని ఆలయ ఆవరణంలో మంగళ వాయిద్యాలతో మేల తాళాలతో ఊరేగించారు.స్వామి, అమ్మవార్లకు ఊంజల్...

హ్యాకథాన్ -2023 లో  సమస్యల పరిష్కారం

A/P : గూడూరు పట్టణం ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ -2023 కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారని కళాశాల డైరెక్టర్ విజయకుమార్ తెలిపారు తెలిపారు ....

జర్నలిస్టుల సమస్యలపై ఐక్య ఉద్యమం జరగాలి

ఢిల్లీ ధర్నాలో జర్నలిస్టు నేతలు దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కులు, నూతన చట్టాల సాధన కోసం ఐక్య పోరాటానికి సన్నద్ధం కావాలని పలు జర్నలిస్టు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలు, పీటీఐ ఉద్యోగుల డిమాండ్ల...

కుమారి శ్రీమతి వెబ్ సిరీస్

నటన లో మంచి ఈజ్ ఉండి, పాత్రల్ని సహజం గా పండించగలగిన  నటి - నిత్యా మీనన్. గ్రామీణ వాతావరణం లోని మహిళల్లో, ఉండే వ్యాపార దక్షత నీ, కాన్ఫిడెన్స్ ని, పరిస్థితులకు ఎదురుళ్లి...

రెండు రోజుల వ్యవధిలో తెలంగాణకు మోడీ

హైదరాబాద్, సెప్టెంబర్ 29:  తెలంగాణతోపాటు దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే ఎన్నిక నగారా మోగనుంది.  ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల్లో  ఎన్నికల నిర్వహణకు సీఈసీ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు.....

వార్మ్ అప్ మ్యాచ్ కు వర్షం. అడ్డంకి

హైదరాబాద్, సెప్టెంబర్ 29:  ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023కి శుక్రవారం అంకురార్పరణ జరుగుతోంది! నేటి నుంచే వార్మప్‌ మ్యాచులు మొదలవుతున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల జట్లు భారత్‌కు వచ్చేశాయి. తమకు కేటాయించిన స్టేడియాల్లో శిబిరాలు...

డిసెంబర్ 22న సలార్

హైదరాబాద్, సెప్టెంబర్ 29:  పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది....