హైదరాబాద్:అక్టోబర్ 10: దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి సోమవారం రాత్రి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న శ్యామ్ సుందర్ రెడ్డి.సోమవారం రాత్రి 10 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు....
కిరణ్ అబ్బవరం తిరుమల వెంకటేశ్వరుడ్ని దర్శించుకున్నాడు. తన కొత్త సినిమా రూల్స్ రంజన్ విడుదల అవుతుండటంతో ఇలా తిరుపతి వెంకన్న సేవలో మునిగిపోయాడు. కిరణ్ అబ్బవరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విజువల్స్,...
టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్ చరణ్ (Ram Charan) కొత్త ఫ్రెండ్ని పరిచయం చేశారు. ఎవరైనా అమ్మాయినో, అబ్బాయినో ఆయన ఇంట్రడ్యూస్ చేశారనుకుంటే పొరపాటే! ఎందుకంటే చరణ్ కొత్త ఫ్రెండ్.. బ్లేజ్ అనే గుర్రం....
ప్రజల ఆరోగ్య సేవలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్ నాగనరసింహరావు అధ్యక్షతన స్వచ్ఛభారత్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ...
ఇండియన్ ఐడోల్ విన్నర్ గా, సింగర్ గా బాగా పరిచయం అయిన, శ్రీ రామ చంద్ర హీరో గా యాక్ట్ చేసిన, ఐదు ఎపిసోడ్లు గా, ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది....
రూల్స్ రంజన్.. సిక్సర్ కొట్టడానికి నాకు దొరికిన చివరి బాల్.. కొట్టి చూపిస్తా – ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు రత్నం కృష్ణ సుప్రసిద్థ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై...
దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. అంతేకాదు ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు కూడా. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో అందరినీ ఆకట్టుకుంది....
నటన లో మంచి ఈజ్ ఉండి, పాత్రల్ని సహజం గా పండించగలగిన నటి - నిత్యా మీనన్. గ్రామీణ వాతావరణం లోని మహిళల్లో, ఉండే వ్యాపార దక్షత నీ, కాన్ఫిడెన్స్ ని, పరిస్థితులకు ఎదురుళ్లి...
హైదరాబాద్, సెప్టెంబర్ 29: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది....
దుబాయ్ కి చెందిన లు లు కంపెనీ నూతనంగా హైదరాబాద్ కూకట్పల్లిలో ఏర్పాటుచేసిన హైపర్ మార్కెట్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు లు లు కంపెనీ తెలంగాణలో రూ3500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు ...