Breaking News

నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 12 టీఎంసీల నీరు

నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 12 టీఎంసీల నీరు నాగార్జునసాగర్ డ్యామ్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు 12 టీఎంసీల నీరు విడుదల చేయనున్నది. ఏపీ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB)ను 15.86 టీఎంసీల నీటిని...

ఫేక్ కాల్స్ మోసానికి యువకుడు బలి

వికారాబాద్ జిల్లా: ఫేక్ కాల్స్ మోసానికి యువకుడు బలి వికారాబాద్ జిల్లా, పీరంపల్లి గ్రామానికి చెందిన పోచిరెడ్డి ఫేక్ కాల్స్ మోసానికి బలైంది. అన్‌లైన్‌లో డబ్బులు గందరగోళంగా పోగొట్టుకున్న పోచిరెడ్డి, చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు....

టీచర్‌ను చంపిన కేసులో ఇద్దరు విద్యార్థులు అరెస్ట్

టీచర్‌ను చంపిన కేసులో ఇద్దరు విద్యార్థులు అరెస్ట్ అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా పరిషత్ పాఠశాలలో ఓ టీచర్‌ను కొట్టి చంపిన ఘటనలో ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మైనర్లు కావడంతో...

జానీ మాస్టర్‌కు మరో షాక్

జానీ మాస్టర్‌కు మరో షాక్ - అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగింపు హైదరాబాద్:ప్రసిద్ధ డ్యాన్సర్ మరియు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. తాజాగా, ఆయన్ని డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్...

నేటి నుంచి ‘పుష్ప 2’ టికెట్ ధరలు తగ్గింపు

నేటి నుంచి ‘పుష్ప 2’ టికెట్ ధరలు తగ్గింపు హైదరాబాద్:సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘పుష్ప 2: ది రూల్’ బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ కొనసాగిస్తోంది. విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే రూ.621...

పోలీసుల విచారణలో బోరుగడ్డ అనిల్‌

అనంతపురం పోలీసుల విచారణలో బోరుగడ్డ అనిల్‌ అనంతపురం:రాజమహేంద్రవరం నుండి అనిల్ బోరుగడ్డను అదుపులోకి తీసుకున్న అనంతపురం పోలీసులు, ఆదివారం తెల్లవారుజామున అనంతపురానికి తరలించారు. డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ వివరాలు:...

పల్లెపోరుకు సన్నద్ధం..!!

పల్లెపోరుకు సన్నద్ధం..!! బీసీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్‌:ఈసారి పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి చేసి, ఆన్‌లైన్‌...

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అధ్యక్షా.. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు సమావేశం వాయిదా అనంతరం మధ్యాహ్నం బీఏసీ సమావేశం జరగనుంది. ముఖ్యాంశాలు: బీఏసీ...

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ భేటీ తెలంగాణలో వచ్చే అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నేతృత్వంలో పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌...

తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు

తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు: మంత్రి శ్రీధర్ బాబుహైదరాబాద్, డిసెంబర్ 08, 2024 రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను మరింత విస్తరించేందుకు టీ-ఫైబర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో మంత్రి శ్రీధర్...