Breaking News

హైదరాబాద్‌లో దారుణం.. యువకుడిపై గంజాయి గ్యాంగ్ దాడి

హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: నగరంలో మరోసారి గంజాయి గ్యాంగ్ భయాందోళనకు గురిచేసింది. మైలార్ దేవ్‌పల్లి పరిధిలోని శాస్త్రీపూర్‌లో ఫహాద్ అనే యువకుడిపై దుండగులు కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేశారు.అకస్మాత్తుగా...

తాసిల్దార్ కు సన్మానం.

నడిగూడెం, ఏప్రిల్ 1 (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా నల్గొండ మండల తాసిల్దారిగా బాధ్యతలు చేపట్టిన ఎస్ సూరయ్యను బృందావనపురం సర్పంచ్ సరిత, గోపాలపురం మాజీ సర్పంచ్, దేవస్థాన చైర్మన్ కొల్లు క్షేత్రజ్ఞులు,...

రేషన్ కార్డులపై కత్తి.. తెలంగాణలో 1.40 లక్షల కార్డులు రద్దు

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత లేకుండా రేషన్ పొందుతున్న వారిపై చర్యలు తీసుకుంటూ, తెలంగాణలో సుమారు 1.40 లక్షల రేషన్...

సమగ్ర వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలి

స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు అమలు చేయాలి.మహిళా రైతులు పోరాడి హక్కులను సాధించుకోవాలి.ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ కేంద్రకమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి.రామన్నపేటలో మహిళా రైతు రాష్ట్ర సదస్సు. నల్గొండ, ఏప్రిల్ 1,నేటి తెలుగు పత్రిక:...

రైతులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 15 నుంచి రైతు భరోసా నిధుల జమ

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం కింద కొత్తగా పట్టాదారు పాస్‌బుక్‌లు పొందిన రైతులకు కూడా నిధులు జమ చేయాలని నిర్ణయించింది.ఈ...

హైదరాబాద్‌లో రేపు మద్యం దుకాణాలు, బార్లు బంద్

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: హనుమాన్ జయంతి ఉత్సవాలను సందర్భంగా, రేపు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌లోని వైన్స్ షాపులు, బార్లు, వాటికి అనుబంధ రెస్టారెంట్లు...

ఉద్యోగాలపై జీవోలతో అడ్డంకులు.. కవిత ఆరోపణలు

హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వం జారీ చేస్తున్న పలు జీవోలు నిరుద్యోగ యువతకు అడ్డంకులుగా మారుతున్నాయని...

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర ప్రభుత్వం పారాక్వాట్ గడ్డిమందు వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ గడ్డిమందు అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజుల పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు...

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జన్మదినం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.గవర్నర్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని, ప్రజాసేవలో మరింత...

రేషన్ కార్డుల తొలగింపుపై కవిత ఆగ్రహం

హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో రేషన్ కార్డుల తొలగింపు అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు.ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెబుతూ, మరోవైపు పెద్ద...