Breaking News

కేంద్రం నిర్ణయాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నిర్ణయాలపై కీలక వ్యాఖ్యలు హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు పేర్లను కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు....

దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదే: టీపీసీసీ చీఫ్‌

దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదే: టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్ హైదరాబాద్‌: భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. గణతంత్ర...

తెలంగాణ ఉద్యమకారుడు ఆర్. సత్యనారాయణ మృతి పట్ల కేసీఆర్ సంతాపం

మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారుడు ఆర్. సత్యనారాయణ మృతి పట్ల కేసీఆర్ సంతాపం హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ (R. Satyanarayana) మరణం పట్ల బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత,...

వికసిత్‌ భారత్, స్వర్ణాంధ్ర విజన్‌ సాధనకు రాజ్యాంగ స్ఫూర్తితో కృషి చేస్తాం

76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఏపీలో ఘనంగా నిర్వహణ అమరావతి: 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించి,...

మాజీ ఎమ్మెల్సీ మృతి..సంతాపం తెలిపిన హరీశ్‌ రావు

సీనియర్‌ జర్నలిస్ట్‌, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌ సత్యనారాయణ కన్నుమూత హైదరాబాద్‌: ప్రముఖ జర్నలిస్ట్‌, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌ సత్యనారాయణ (Satyanarayana) ఆదివారం ఉదయం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

నేడు కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

నేడు కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 1.15 నుంచి 2.15 నిమిషాల వరకు...

బాలకృష్ణకు అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. సినీ రంగం, సేవా రంగంలో విశేషమైన సేవలను గుర్తించి ఈ పురస్కారాలను అందజేస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి...

జాతీయ జెండాను ఎగరవేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్ వద్ద గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ...

అమర జవాన్లకు సీఎం నివాళి

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అమర జవాన్లకు సీఎం నివాళి హైదరాబాద్: దేశవ్యాప్తంగా 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమర జవాన్ల స్థూపం...

దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా ప్రారంభం న్యూఢిల్లీ: భారతదేశం నేడు 76వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day 2025) ఘనంగా...